A self-motivated and inspired journalist with a passion for telling truth and delivering meaningful news to the public. Over six-plus years of experience in delivering top-notch content to digital and print media. Highly active on social media by engaging the public with unique stories. Kickstarted his career as a reporter at Andhra Prabha for two years and later joined as a sub-editor in Bhaarat Today for two years where he learned and explored the news space differently. Presently, he working as news editor for NewsMeter Telugu. He says working at NewsMeter Telugu helped him to unleash his potential and one of the best journeys of his career in learning new things on a daily basis.

Medi Samrat

A self-motivated and inspired journalist with a passion for telling truth and delivering meaningful news to the public. Over six-plus years of experience in delivering top-notch content to digital and print media. Highly active on social media by engaging the public with unique stories. Kickstarted his career as a reporter at Andhra Prabha for two years and later joined as a sub-editor in Bhaarat Today for two years where he learned and explored the news space differently. Presently, he working as news editor for NewsMeter Telugu. He says working at NewsMeter Telugu helped him to unleash his potential and one of the best journeys of his career in learning new things on a daily basis.

    Medi Samrat

    క్లిష్ట సమయంలో సాయ‌ప‌డిన‌ అంద‌రికీ కృతజ్ఞతలు.. రాజ్‌పాల్ యాదవ్ దంప‌తులు
    'క్లిష్ట సమయంలో సాయ‌ప‌డిన‌ అంద‌రికీ కృతజ్ఞతలు'.. రాజ్‌పాల్ యాదవ్ దంప‌తులు

    రాజ్‌పాల్ యాదవ్ తన చెక్ బౌన్స్ కేసు కార‌ణంగా వార్తల్లో నిలిచారు. ఇటీవలే ఆయన మధ్యంతర బెయిల్ పొంది 12 రోజుల తర్వాత తీహార్ జైలు నుండి విడుదలయ్యారు.

    By Medi Samrat  Published on 21 Feb 2026 11:56 AM IST


    క్రికెట్ అంటే పిచ్చి.. జట్టును ఉత్సాహపరిచేందుకు ఏడాది సంపాదనను ఖర్చు చేశారు..!
    'క్రికెట్ అంటే పిచ్చి'.. జట్టును ఉత్సాహపరిచేందుకు ఏడాది సంపాదనను ఖర్చు చేశారు..!

    2026 T20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే ఆట‌తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. గ్రూప్ దశలో ఓటమి పాలైన జింబాబ్వే ఇప్పుడు సూపర్ 8కి చేరుకుంది.

    By Medi Samrat  Published on 21 Feb 2026 11:43 AM IST


    మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల
    మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా...

    By Medi Samrat  Published on 21 Feb 2026 11:24 AM IST


    భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. భారీగా చూసేశారు..!
    భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. భారీగా చూసేశారు..!

    ఫిబ్రవరి 15న భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయ‌ర్స్‌ రికార్డును సృష్టించింది.

    By Medi Samrat  Published on 20 Feb 2026 2:39 PM IST


    ఇమ్రాన్‌ రెండు రాజీ ప్రతిపాదనలను తిరస్కరించారు..!
    ఇమ్రాన్‌ రెండు రాజీ ప్రతిపాదనలను తిరస్కరించారు..!

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుండి పాక్‌ జైలులో ఉన్నారు. మాజీ ప్రధానికి జైలులో రెండుసార్లు రాజీకి అవకాశం లభించింది, కానీ ఆయన దానిని...

    By Medi Samrat  Published on 20 Feb 2026 2:25 PM IST


    రోజూ అత‌డితోనే ఆడుకునేది.. మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం, హత్య
    'రోజూ అత‌డితోనే ఆడుకునేది'.. మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం, హత్య

    సైబర్ సిటీ గురుగ్రామ్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన సంచలనం రేపింది.

    By Medi Samrat  Published on 20 Feb 2026 2:02 PM IST


    అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది : చంద్రబాబు
    అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడే రోజు వస్తుంది : చంద్రబాబు

    భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

    By Medi Samrat  Published on 20 Feb 2026 1:44 PM IST


    ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు..!
    ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు..!

    వినియోగదారుల నుండి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఎనిమిది మంది ఇంజనీర్లను సస్పెండ్...

    By Medi Samrat  Published on 20 Feb 2026 1:34 PM IST


    భారత జట్టు సెమీఫైనల్‌కు వెళ్ల‌దు.. మ‌ళ్లీ నోరు పారేసుకున్న పాక్‌ మాజీ క్రికెట‌ర్‌..!
    'భారత జట్టు సెమీఫైనల్‌కు వెళ్ల‌దు'.. మ‌ళ్లీ నోరు పారేసుకున్న పాక్‌ మాజీ క్రికెట‌ర్‌..!

    పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ తన విన్యాసాలను ఆపడం లేదు. అభిషేక్ శర్మను "స్లోగర్" అని పిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైన‌ తర్వాత, అమీర్...

    By Medi Samrat  Published on 20 Feb 2026 1:18 PM IST


    పరువు నష్టం కేసు.. విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
    పరువు నష్టం కేసు.. విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

    లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 20న సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు.

    By Medi Samrat  Published on 20 Feb 2026 1:03 PM IST


    చంద్రబాబు మోచేతి నీళ్లు ఎంత కాలం తాగుతారు.? : అంబటి
    చంద్రబాబు మోచేతి నీళ్లు ఎంత కాలం తాగుతారు.? : అంబటి

    వైసీపీ సీనియ‌ర్ నేత అంబటి రాంబాబు జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

    By Medi Samrat  Published on 20 Feb 2026 12:33 PM IST


    మోదీకి ఫోన్ చేసి అదే చెప్పాను.. ట్రంప్ మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు..!
    'మోదీకి ఫోన్ చేసి అదే చెప్పాను'.. ట్రంప్ మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు..!

    2025లో భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

    By Medi Samrat  Published on 20 Feb 2026 12:11 PM IST


    Share it