దారుణం.. కారులో బ్యూటీషియన్పై ముగ్గురు అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని ఏకంగా..
లక్నోలో కదులుతున్న కారులో అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక బ్యూటీషియన్ను కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 20 April 2025 9:41 AM IST
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
By అంజి Published on 20 April 2025 9:25 AM IST
'సుప్రీం చట్టాలు చేస్తే పార్లమెంటును మూసివేయండి'.. న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ విమర్శలు
సుప్రీంకోర్టు చట్టాలు చేయాలనుకుంటే, దేశంలో పార్లమెంటు అవసరం లేదని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే శనివారం వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
By అంజి Published on 20 April 2025 8:37 AM IST
Telangana: శుభవార్త.. వారికి పెన్షన్ పునరుద్ధరణ!
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24 లక్షల మంది పెన్షన్దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గుర్తించింది.
By అంజి Published on 20 April 2025 7:53 AM IST
3 రోజుల పాటు ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు
రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 20 April 2025 7:29 AM IST
పెళ్లి కాకముందే కాబోయే భార్య వేధింపులు.. తాళలేక వ్యక్తి ఆత్మహత్య
కాబోయే భార్య వేధింపులకు గురై ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 20 April 2025 7:17 AM IST
'ప్రజలే గుణపాఠం చెప్తారు'.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని...
By అంజి Published on 20 April 2025 7:04 AM IST
పేదలకు ఏపీ సర్కార్ మరో గుడ్న్యూస్.. ఆ రోజే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు
జూన్ 12న, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలకు 3 లక్షల ఇళ్లులు ఇచ్చి, వారితో గృహప్రవేశం చేయించాలని...
By అంజి Published on 20 April 2025 6:52 AM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 20న (నేడు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By అంజి Published on 20 April 2025 6:33 AM IST
Telangana: ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
By అంజి Published on 19 April 2025 1:30 PM IST
విద్యార్థులను జంధ్యం తొలగించమన్నందుకు.. ఇద్దరు గార్డులు సస్పెండ్
కర్ణాటకలోని శివమొగ్గలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో నియమించబడిన ఇద్దరు హోంగార్డులను పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ఇద్దరు...
By అంజి Published on 19 April 2025 12:45 PM IST
Vizag: మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కూటమిదే జీవీఎంసీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం అయ్యింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి (వైసీపీ)పై ప్రవేశపెట్టిన...
By అంజి Published on 19 April 2025 12:00 PM IST