నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 20న (నేడు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By అంజి Published on 20 April 2025 6:33 AM IST
Telangana: ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
By అంజి Published on 19 April 2025 1:30 PM IST
విద్యార్థులను జంధ్యం తొలగించమన్నందుకు.. ఇద్దరు గార్డులు సస్పెండ్
కర్ణాటకలోని శివమొగ్గలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో నియమించబడిన ఇద్దరు హోంగార్డులను పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ఇద్దరు...
By అంజి Published on 19 April 2025 12:45 PM IST
Vizag: మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కూటమిదే జీవీఎంసీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం అయ్యింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి (వైసీపీ)పై ప్రవేశపెట్టిన...
By అంజి Published on 19 April 2025 12:00 PM IST
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు అలర్ట్
ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఫీజు చెల్లించడానికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఏప్రిల్ 22 వరకు...
By అంజి Published on 19 April 2025 11:28 AM IST
ఏపీ లిక్కర్ కేసు.. సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 19 April 2025 10:45 AM IST
'భార్య.. భర్త ఆస్తి కాదు'.. వివాహేతర సంబంధంపై హైకోర్టు సంచలన తీర్పు
తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మరో వ్యక్తిపై ఒక వ్యక్తి దాఖలు చేసిన కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 19 April 2025 10:14 AM IST
Hyderabad: హెచ్ఎండీఏ ప్రాంతానికి బిల్డ్నౌ ప్లాట్ఫామ్ విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం తన AI-ఆధారిత ఆన్లైన్ భవన ఆమోద వ్యవస్థను మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ప్రాంతానికి విస్తరించింది.
By అంజి Published on 19 April 2025 9:37 AM IST
'కాంగ్రెస్ ఇచ్చిన.. ఆ హామీ ఇప్పట్లో అమలు కాదు'.. ఎమ్మెల్యే కూనంనేని
ఎలక్షన్ టైమ్లో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీపై కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 19 April 2025 8:45 AM IST
కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!
కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. నలుగురు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది!
By అంజి Published on 19 April 2025 8:08 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్
గ్రామ పాలన అధికారి పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. 10,945 జీపీవో పోస్టులకు డైరెక్ట్...
By అంజి Published on 19 April 2025 7:54 AM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం.. ఇకపై నిర్వహించే పరీక్షలకు ఇది తప్పనిసరి
రిక్రూట్మెంట్లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు ఎస్ఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు...
By అంజి Published on 19 April 2025 7:37 AM IST