విద్యుత్ రంగంలో ఆవిష్కరణల కోసం.. జపాన్ కంపెనీతో తెలంగాణ సర్కార్ డీల్
తొషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి.
By అంజి Published on 19 April 2025 7:29 AM IST
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. నెలకొరిగిన చెట్లు, ట్రాఫిక్, విద్యుత్కు అంతరాయం
శుక్రవారం నగరం, దాని పరిసర ప్రాంతాలలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇది సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది.
By అంజి Published on 19 April 2025 7:17 AM IST
కూతురి మామతో పారిపోయిన నలుగురు పిల్లల తల్లి.. తల పట్టుకున్న భర్త
అలీఘర్కు చెందిన ఒక మహిళ తన కూతురి కాబోయే భర్తతో పారిపోయిన కొన్ని రోజుల తర్వాత , ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 19 April 2025 6:41 AM IST
శాటిలైట్ టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
మే 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.
By అంజి Published on 19 April 2025 6:31 AM IST
పెరుగులో పంచదార కలిపి తింటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది.
By అంజి Published on 16 April 2025 1:41 PM IST
షాకింగ్ వీడియో.. బట్టలు ఉతకడానికి నిరాకరించాడని రోగిపై విచక్షణారహితంగా దాడి
బెంగళూరు శివార్లలోని ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో వార్డెన్ బట్టలు ఉతకడానికి, టాయిలెట్ శుభ్రం చేయడానికి నిరాకరించినందుకు రోగిపై దారుణమైన దాడి...
By అంజి Published on 16 April 2025 1:07 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 16 April 2025 12:34 PM IST
రైలులో ఏటీఎం సేవలు.. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. రైళ్లలో ఏటీఎం సేవలు రాబోతున్నాయి. దీంతో ప్రయాణంలో నగదు అవసరమయ్యే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
By అంజి Published on 16 April 2025 11:50 AM IST
దారుణం.. భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియుడు
హర్యానాలోని భివానీలో ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను అతికిరాతకంగా చంపేసింది.
By అంజి Published on 16 April 2025 11:00 AM IST
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరుస పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది.
By అంజి Published on 16 April 2025 9:37 AM IST
దారుణం.. ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి
గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 April 2025 8:48 AM IST
'5 రోజుల్లో నోటిఫికేషన్'.. మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 16 April 2025 8:10 AM IST