చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స...
By అంజి Published on 4 Nov 2025 12:09 PM IST
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST
రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ కథనం.. కాంగ్రెస్ ఫైర్..!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.
By అంజి Published on 4 Nov 2025 10:44 AM IST
విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
By అంజి Published on 4 Nov 2025 10:05 AM IST
NH-163: నెత్తుటి రహదారి.. 200 మందికిపైగా మృతి.. ఎట్టకేలకు విస్తరణ పనులు ప్రారంభం
నిన్న ప్రమాదం జరిగిన హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని...
By అంజి Published on 4 Nov 2025 9:37 AM IST
దారుణం.. 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన యువకుడు
హర్యానాలోని ఫరీదాబాద్లో 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 4 Nov 2025 8:53 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి టారిఫ్ సబ్సిడీ ముందస్తు క్లెయిమ్గా విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.2,637 కోట్లకు..
By అంజి Published on 4 Nov 2025 8:21 AM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
మరో రెండు బస్సు ప్రమాదాలు.. ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొట్టి..
ఈ తెల్లవారుజామున మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో...
By అంజి Published on 4 Nov 2025 7:35 AM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్.. సీఎం రేవంత్ సమక్షంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 4 Nov 2025 7:19 AM IST
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
ఒక దేశం – ఒక విద్యార్థి ఐడీ.. ప్రయోజనాలు ఇవే
ఈ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు నంబర్ ద్వారా దేశంలోని ప్రతి విద్యార్థి యొక్క విద్యా ప్రయాణాన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్లో ట్రాక్ చేయడం...
By అంజి Published on 4 Nov 2025 6:46 AM IST












