Video: చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి.. నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
By అంజి Published on 21 April 2025 11:45 AM IST
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 10:55 AM IST
మరో ఎన్కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్రనేత సహా 8 మంది నక్సల్స్ హతం
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 21 April 2025 10:16 AM IST
Hyderabad: నేటి నుంచి 3 రోజులు వైన్స్ బంద్
ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి.
By అంజి Published on 21 April 2025 9:39 AM IST
త్వరలో హైదరాబాద్లో ఎకో టౌన్: సీఎం రేవంత్
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
By అంజి Published on 21 April 2025 9:00 AM IST
రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?
ముంబైకి చెందిన ఓ షాప్ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...
By అంజి Published on 21 April 2025 8:29 AM IST
దళిత యువకుడిపై ఇద్దరు లైంగిక దాడి.. ఆపై మూత్ర విసర్జన చేసి.. వీడియో తీసి..
రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఒక దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆపై అతడిని కొట్టి, అతడిపై మూత్ర విసర్జన చేశారు.
By అంజి Published on 21 April 2025 7:47 AM IST
మెగా డీఎస్సీ.. మరో బిగ్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 21 April 2025 7:26 AM IST
ఒంగోలులో దారుణం.. ఆలస్యంగా ఇంటికి వచ్చిందని.. భార్యను హతమార్చిన భర్త
ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో దారుణం జరిగింది. పుట్టింటి నుంచి ఒక రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చిందని భార్యను అతికిరాతకంగా హతమార్చాడో భర్త.
By అంజి Published on 21 April 2025 7:13 AM IST
మత్స్యకారులకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.20,000
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వేటనే జీవనాధారణంగా చేసుకుని బతుకుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 21 April 2025 6:55 AM IST
Telangana: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి.
By అంజి Published on 21 April 2025 6:37 AM IST
జేఈఈ అడ్వాన్స్డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST