పాక్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది మృతి
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఇమామ్బర్గాలో జరిగిన భారీ పేలుడులో 10 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 6 Feb 2026 3:56 PM IST
15 ఫోర్లు, 15 సిక్సర్లతో వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్..!
ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో నేడు ఇంగ్లాండ్తో భారత్ తలపడుతుంది.
By Medi Samrat Published on 6 Feb 2026 3:39 PM IST
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 2:10 PM IST
రింకు సింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్.. డబ్బులు కూడా కాజేశారు..!
భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్ రింకు సింగ్ ఫేస్బుక్ ఐడీని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 1:36 PM IST
3.7 తీవ్రతతో భూకంపం.. భయపడకండి.. పుకార్లు పట్టించుకోకండి..!
శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 6 Feb 2026 12:48 PM IST
మరో అదిరిపోయే మల్టీ ప్లెక్స్.. ఎక్కడంటే?
ఇటీవలి సంవత్సరాలలో మల్టీప్లెక్స్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
By Medi Samrat Published on 5 Feb 2026 9:00 PM IST
కేసీఆర్ సీఎం అవుతారు.. ఆ తర్వాత..!
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 5 Feb 2026 8:10 PM IST
16 DNA పరీక్షలు చేశారు.. తండ్రే కూతురిపై అత్యాచారం చేశాడని తేల్చారు..!
తన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 5 Feb 2026 7:20 PM IST
Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 5 Feb 2026 6:30 PM IST
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By Medi Samrat Published on 5 Feb 2026 5:41 PM IST
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్కు బెయిల్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 5 Feb 2026 5:07 PM IST
భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని...
By Medi Samrat Published on 5 Feb 2026 4:00 PM IST












