తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల...
By Medi Samrat Published on 25 Nov 2025 7:20 PM IST
వందే భారత్ ట్రైన్ ఢీకొని నర్సింగ్ విద్యార్థులు మృతి.. సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం..
బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరణించారు.
By Medi Samrat Published on 25 Nov 2025 7:00 PM IST
జీహెచ్ఎంసీ విస్తరణ.. కొత్తగా చేరే ప్రాంతాలు ఇవే..!
జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 25 Nov 2025 6:57 PM IST
ఓటీటీలోకి 'మాస్ జాతర'
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
By Medi Samrat Published on 25 Nov 2025 6:20 PM IST
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు రానున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
By Medi Samrat Published on 25 Nov 2025 5:49 PM IST
Hyderabad Police : రవి భార్య మాకు సమాచారం ఇవ్వలేదు.. ఎలా ట్రాప్ చేశామంటే..?
ఐబొమ్మ రవి గురించి అడిషనల్ సీపీ శ్రీనివాసులు మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Nov 2025 5:27 PM IST
ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 5:10 PM IST
అక్కడి సమస్యలను తెలుసుకుంటున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:42 PM IST
యశస్వి జైస్వాల్ను బాగా ఇబ్బంది పెడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:33 PM IST
వచ్చే నాలుగేళ్లలో 12.59 లక్షల గృహాలను పూర్తి చేస్తాం
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 25 Nov 2025 4:13 PM IST
సింగర్ జుబిన్ గార్గ్ది హత్యే.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 2:58 PM IST
అర్థరాత్రి ఇంటిపై బాంబు దాడి.. 9 మంది పిల్లలు సహా ఓ మహిళ దుర్మరణం
ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో పాకిస్థాన్ సైన్యం అర్థరాత్రి దాడి చేసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 10:20 AM IST












