అంబటిని పరామర్శించిన ఉండవల్లి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 7:30 PM IST
పడవ మునక.. 53 మంది మృతి
లిబియా తీరంలో వలసదారులు, శరణార్థులతో వెళుతున్న ఒక రబ్బరు బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 10 Feb 2026 7:10 PM IST
ఆర్కే సెల్వమణికి కీలక పదవి
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త ఆర్కే సెల్వమణికి కీలక పదవి లభించింది.
By Medi Samrat Published on 10 Feb 2026 6:40 PM IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST
ఆర్టీసీలో 7,673 ఖాళీలు.. త్వరలో గుడ్న్యూస్..!
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం...
By Medi Samrat Published on 10 Feb 2026 5:50 PM IST
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది : మంత్రి పొంగులేటి
ఫోన్ ట్యాపింగ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 4:56 PM IST
ముస్లిం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే ప్రార్థనల...
By Medi Samrat Published on 10 Feb 2026 4:21 PM IST
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 10 Feb 2026 3:47 PM IST
గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత..!
గోషామహల్ పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 10 Feb 2026 3:34 PM IST
'ఇది క్రికెట్ విజయం..' : రాజీవ్ శుక్లా
ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడటానికి పాకిస్తాన్ అంగీకరించింది, అయితే ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
By Medi Samrat Published on 10 Feb 2026 2:29 PM IST
శివాలయాల్లో భక్తుల రద్దీ.. వసతులపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By Medi Samrat Published on 10 Feb 2026 2:04 PM IST
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం : సీఎం చంద్రబాబు
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 9 Feb 2026 9:15 PM IST












