Andhra Pradesh : రూ. 194 కోట్లతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం
రాష్ట్రంలో రూ. 194 కోట్ల వ్యయంతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పిహెచ్సిలు) నిర్మాణం జరుగుతోందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్...
By Medi Samrat Published on 17 Feb 2026 4:14 PM IST
'ఇమ్రాన్కు జైలులో సరైన చికిత్స అందించండి'.. పాక్ ప్రధానికి దిగ్గజాల లేఖ..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది మాజీ కెప్టెన్లు, దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్...
By Medi Samrat Published on 17 Feb 2026 4:08 PM IST
ఉత్కంఠ వీడింది.. జనగాం మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే..!
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడగా ఈరోజు తిరిగి ప్రారంభమై హోరాహోరీగా సాగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:40 PM IST
చెక్పోస్టులోకి దూసుకెళ్లిన ఉగ్రవాదుల వాహనం.. 11 మంది పోలీసులు మృతి
వాయువ్య పాకిస్తాన్లోని బజౌర్ ప్రావిన్స్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారని సైన్యం మంగళవారం తెలిపింది.
By Medi Samrat Published on 17 Feb 2026 3:21 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 16 Feb 2026 9:52 PM IST
టీ20 ప్రపంచ కప్తో ముడిపడివున్న 'ఇషాన్ కిషన్' పెళ్లి..!
బీహార్లోని పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ భారత జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత తుఫాను ఇన్నింగ్సులు ఆడుతూ చర్చనీయాంశంగా మారాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 6:25 PM IST
నటుడు రాజ్పాల్ యాదవ్కు భారీ ఊరట..!
చెక్ బౌన్స్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టు ఈరోజు భారీ ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 16 Feb 2026 5:13 PM IST
Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 4:43 PM IST
23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!
ఘజియాబాద్లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 4:01 PM IST
కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్
బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 3:33 PM IST
ఏడుగురు పాక్ సైనికులను బంధించారు.. డిమాండ్స్ ఇవే..!
పాకిస్థాన్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టుకుంది. ఖుజ్దార్లోని ఓరాంచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఏడుగురు సిబ్బందిని తమ యోధులు...
By Medi Samrat Published on 16 Feb 2026 2:56 PM IST
బుల్లెట్ దిగిందా..? లేదా..? అంటున్న ఎమ్మెల్యే..!
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 16 Feb 2026 2:15 PM IST












