ఆంధ్రప్రదేశ్ - Page 314
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి హౌజ్ అరెస్ట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసేందుకు పుంగనూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రాజంపేట ఎంపీ పి.మిధున్రెడ్డిని పోలీసులు ఆదివారం తిరుపతిలో...
By అంజి Published on 30 Jun 2024 2:07 PM IST
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష
రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.
By Medi Samrat Published on 29 Jun 2024 9:06 PM IST
పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
జులై నుంచి పెంచిన పెన్షన్లు ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ తో కలిపి జులై 1వ తేదీన రూ.7 వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
By Medi Samrat Published on 29 Jun 2024 7:45 PM IST
పెంచిన పెన్షన్లతో నెలకు రూ.819 కోట్ల భారం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 10:30 AM IST
సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ పదవీకాలాన్ని 6 నెలల పాటు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
By అంజి Published on 27 Jun 2024 7:45 PM IST
అమరావతిపై ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులు.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో ఎన్.చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతిపై పెట్టుబడిదారులు మరోసారి ఆసక్తి కనబరుస్తున్నారు.
By అంజి Published on 27 Jun 2024 5:00 PM IST
అమెరికాలో భారీగా పెరిగిన తెలుగు జనాభా.. ఎక్కువ మంది మాట్లాడే భాష కూడా మనదే
యూఎస్ఏలో తెలుగు మాట్లాడే జనాభా గత ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 2016లో 3,20,000 నుండి 2024లో 1.23 మిలియన్లకు పెరిగింది.
By అంజి Published on 27 Jun 2024 4:02 PM IST
తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: పవన్ కళ్యాణ్
తాగునీటి సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులకు సూచించారు
By అంజి Published on 27 Jun 2024 3:30 PM IST
ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు పడ్డ కష్టాలన్నీ నాకు గుర్తున్నాయి : చంద్రబాబు
వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు పడ్డ కష్టాలన్నీ తనకు గుర్తున్నాయని.. కష్టపడి పని చేసిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా...
By Medi Samrat Published on 26 Jun 2024 8:15 PM IST
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. జూర్ 29వ తేదీన పవన్ కల్యాణ్ కొండగట్టుకు రానున్నారు.
By అంజి Published on 26 Jun 2024 5:45 PM IST
సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం : సీఎం చంద్రబాబు
పేదరిక నిర్మూళనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 26 Jun 2024 4:41 PM IST
పదేళ్ల వరకు.. జగన్కు ప్రతిపక్ష హోదా రాదు: మంత్రి పయ్యావుల
పదేళ్ల వరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 3:00 PM IST











