ఆంధ్రప్రదేశ్ - Page 306
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు
By Medi Samrat Published on 17 July 2024 4:16 PM IST
ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాం : పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు
By Medi Samrat Published on 17 July 2024 3:11 PM IST
'బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించండి'.. అమిత్ షాని కోరిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం అర్థరాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు
By అంజి Published on 17 July 2024 7:31 AM IST
టీటీడీ నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం
By Medi Samrat Published on 16 July 2024 8:30 PM IST
కువైట్లో ఆంధ్రా వ్యక్తి నరకయాతన.. రక్షించిన భారత ఎంబసీ
ఏజెంట్ చేతిలో మోసపోయి.. కువైట్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తిని అక్కడి భారత రాయబార కార్యాలయం రక్షించిందని మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 16 July 2024 10:25 AM IST
గుడ్న్యూస్..ఏపీలో డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణ పరిమితి పెంపు
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 16 July 2024 6:36 AM IST
వైసీపీ వాళ్లను వేధించొద్దు.. చట్ట ప్రకారమే శిక్ష: పవన్ కల్యాణ్
వైసీపీ తమకు శత్రువు కాదని, ప్రత్యర్థి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని జనసేన నేతలు అర్థం చేసుకోవాలని కోరారు.
By అంజి Published on 15 July 2024 3:15 PM IST
Tirupati: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరుపతిలోని నాయుడుపేట అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రి పాలయ్యారు.
By అంజి Published on 15 July 2024 2:01 PM IST
ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు రూ.3వేలు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 8:13 AM IST
మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ.. రాజకీయాలు, సహకారంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 14 July 2024 3:36 PM IST
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త
ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 14 July 2024 8:30 AM IST
ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ వస్తోంది
By Medi Samrat Published on 13 July 2024 7:28 PM IST














