ఆంధ్రప్రదేశ్ - Page 276
ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 14 Sept 2024 7:00 AM IST
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, 8 మంది దుర్మరణం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలను బస్సు ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 4:36 PM IST
వరదల్లో దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకు కూడా పరిహారం
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది
By Medi Samrat Published on 13 Sept 2024 4:25 PM IST
ప్రెస్ మీట్లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ : మాజీ మంత్రి అనిల్
వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేతలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ట్విటర్ వేదికగా స్పందించారు
By Medi Samrat Published on 13 Sept 2024 11:32 AM IST
సీప్లేన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోన్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే వ్యూహంలో భాగంగా సీప్లేన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
By అంజి Published on 13 Sept 2024 8:15 AM IST
గుడ్న్యూస్.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని...
By అంజి Published on 13 Sept 2024 6:51 AM IST
అలర్ట్.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.
By అంజి Published on 13 Sept 2024 6:29 AM IST
సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం కింద అందే లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర సర్కార్ తరఫున రూ.100 కోట్లు...
By అంజి Published on 13 Sept 2024 6:04 AM IST
ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు.
By అంజి Published on 12 Sept 2024 5:30 PM IST
బస్సుల్లో రూ.10 నాణేలు తీసుకోవాల్సిందే: APSRTC
ఆర్బీఐ పదే పదే పది రూపాయల నాణేం గురించి ప్రకటనలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం అపోహలు అలాగే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 7:29 AM IST
ఏపీలో వారందరికీ రూ.10వేలు.. రూ.25 కోట్లతో ఆరోగ్యబీమా అమలుకి సిద్ధం!
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 7:04 AM IST
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 11 Sept 2024 8:38 PM IST














