ఆంధ్రప్రదేశ్ - Page 277
ఈనెల 17వ తేదీలోగా నష్టపరిహారం అందిస్తాం : చంద్రబాబు
వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు
By Medi Samrat Published on 11 Sept 2024 4:45 PM IST
వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
By Medi Samrat Published on 11 Sept 2024 3:07 PM IST
ఆ 536 మందికి 7 నెలలుగా జీతాలు లేవు.. వెంటనే పరిష్కరించిన పవన్ కళ్యాణ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది
By Medi Samrat Published on 11 Sept 2024 2:49 PM IST
'ఎల్లకాలం మీరు ఉండరు'.. వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్
వరదల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే మాజీ ఎంపీ సురేశ్ను అరెస్ట్ చేశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. సురేశ్తో జైల్లో ములాఖత్ తర్వాత జగన్...
By అంజి Published on 11 Sept 2024 1:30 PM IST
Vijayawada: వరదల్లో మునిగిన 1.51 లక్షల వాహనాలు.. బీమా చలామణిలో ఉంటేనే పరిహారం
విజయవాడలో వరదల కారణంగా సుమారు 1,51,729 వాహనాలు దెబ్బతిన్నాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
By అంజి Published on 11 Sept 2024 11:30 AM IST
నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్
ఉచిత ఇసుక విధానం అమలులో మరో ముందడుగు పడింది. నేటి నుంచి ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 11 Sept 2024 8:45 AM IST
ఏపీలో వరద సాయంపై ప్రభుత్వం ఫోకస్.. బాధితులకు రూ.25,000 సాయం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25 వేలు, కొంత వరకు...
By అంజి Published on 11 Sept 2024 6:58 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి ఏడుగురిని కబళించిన మృత్యువు
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలిగొంది.
By అంజి Published on 11 Sept 2024 6:22 AM IST
వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం
విజయవాడకు వరదలు రావడం దురదృష్టం.. సీఎంగా చంద్రబాబు ఉండడం అదృష్టం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు
By Medi Samrat Published on 10 Sept 2024 3:47 PM IST
వరదలతో కాకినాడ అతలాకుతలం.. సహాయక చర్యల్లో భారత సైన్యం
సెప్టెంబర్ 8, 9 మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువ తెగిపోవడంతో ఎనిమిది మండలాలు ముంపునకు గురైన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో రెస్క్యూ,...
By అంజి Published on 10 Sept 2024 11:32 AM IST
ఆగలేకపోయారు.. మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన మందుబాబులు (వీడియో)
ఏపీలో మద్యం బాబులు కొందరు ఆగలేకపోయారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 8:30 AM IST
ఏలేరు వరద పరిస్థితిపై అధికారులను అలర్ట్ చేసిన డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏలేరు రిజర్వేయర్ కు పై నుంచి వస్తున్న వరదపై జిల్లా పాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం నిశితంగా పరిశీలిస్తూ ముంపు ప్రాంతాల...
By Medi Samrat Published on 9 Sept 2024 9:27 PM IST














