ఆంధ్రప్రదేశ్ - Page 233
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్యులు మృతి
అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 1 Dec 2024 10:29 AM IST
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణలో కూడా..
ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి...
By అంజి Published on 1 Dec 2024 7:22 AM IST
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం
తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.
By Medi Samrat Published on 30 Nov 2024 3:30 PM IST
ఫెంగల్ తుఫాన్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 30 Nov 2024 1:02 PM IST
మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్.. అందరికీ ఆహ్వానం పలికిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారం, పాఠశాలల బలోపేతం, విద్యార్థులు రాణించేలా తీసుకోవాల్సిన చర్యల...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 11:44 AM IST
డిసెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
డిసెంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 10:15 AM IST
బస్సులో వెళుతున్న మహిళలపై ఏదో విసిరేశాడు.. కళ్లు మండి కేకలు వేయడంతో..
విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 30 Nov 2024 9:43 AM IST
నేడు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే..
శనివారం నాడు అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లోని నేమకల్లో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ, గ్రామసభలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 8:33 AM IST
ఇంత భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారు.? : అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపాటు
అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపట్టారు.
By Medi Samrat Published on 29 Nov 2024 2:49 PM IST
వైఎస్ జగన్కు షర్మిల సవాల్..!
అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 11:15 AM IST
24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు...
By అంజి Published on 29 Nov 2024 7:58 AM IST
ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ
పెన్షన్ మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ వరకు, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు...
By అంజి Published on 29 Nov 2024 6:48 AM IST














