విశాఖపట్నం - Page 16

Newsmeter Telugu: Check all the latest Vishakapatnam(విశాఖపట్నం) news in Telugu, Vizag news today of political, live news, local news, etc
ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం
ఏపీలో మరో దళిత యువకుడికి శిరోముండనం

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేసిన సంఘటనను మరువక ముందే ఏపీలో మరో శిరోముండనం ఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ నూతన్...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 Aug 2020 10:36 AM IST


విశాఖలో మరో అగ్నిప్రమాదం..
విశాఖలో మరో అగ్నిప్రమాదం..

విశాఖ పట్టణాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుస ప్రమాదాలతో వైజాగ్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎల్జీ పాలిమర్స్, మొన్నటి ఫార్మా సిటీ బ్లాస్ట్, అలానే...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 9 Aug 2020 5:46 PM IST


విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలు
విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలు

విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 8 Aug 2020 6:19 PM IST


విశాఖకు ఆ ముప్పు పొంచి ఉందా?
విశాఖకు ఆ ముప్పు పొంచి ఉందా?

లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుడు కారణంగా చోటు చేసుకున్న ప్రాణ నష్టం.. ఆస్తినష్టం చూస్తే.. గుండెలు అదిరిపోవాల్సిందే. ఇక.....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 6 Aug 2020 1:56 PM IST


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘రాయలసీమ’ జల జగడం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ‘రాయలసీమ’ జల జగడం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలే ఉన్నాయి. కాకుంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి అంశాలు కంట్లో నలకలా.....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 6 Aug 2020 1:36 PM IST


విశాఖ విజయశ్రీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
విశాఖ విజయశ్రీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు

విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లా...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 Aug 2020 1:33 PM IST


విశాఖ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం
విశాఖ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం

విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 Aug 2020 3:33 PM IST


హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

విశాఖ : హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా.. భారీ క్రేన్‌ ఒక్క సారిగా కుప్పకూలి...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 1 Aug 2020 1:23 PM IST


ఆగస్టు 5 నుండి జిమ్స్ ఓపెన్.. ఒక్కసారి ఎంత మంది ఉండొచ్చంటే..!
ఆగస్టు 5 నుండి జిమ్స్ ఓపెన్.. ఒక్కసారి ఎంత మంది ఉండొచ్చంటే..!

విశాఖపట్నం: జిమ్ లో ఉండి గంటల తరబడి కసరత్తులు చేసేవారైతే మీకో గుడ్ న్యూస్..! వైజాగ్ లో జిమ్ లను త్వరలోనే తెరవనున్నారు. కానీ అతి తక్కువ మందిని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 31 July 2020 5:05 PM IST


విశాఖ కంటైనర్ కార్పొరేషన్ యార్డులో భారీ అగ్నిప్రమాదం
విశాఖ కంటైనర్ కార్పొరేషన్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

విశాఖలో వరుస ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రసాయన ప్రమాదాలు మరచిపోక మునుపే మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ గేట్ వే...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 27 July 2020 5:12 PM IST


ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకోం : మ‌ంత్రి అవంతి శ్రీనివాస్
ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకోం : మ‌ంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖపట్నం : మ‌ంత్రి అవంతి శ్రీనివాస్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర...

By Medi Samrat  Published on 26 July 2020 3:19 PM IST


విశాఖ ఐటీ కంపెనీలపై వైరస్ ఎఫెక్ట్.. అలా చేస్తున్నారట
విశాఖ ఐటీ కంపెనీలపై వైరస్ ఎఫెక్ట్.. అలా చేస్తున్నారట

ఐటీ అన్నంతనే తెలుగువారికి గుర్తుకొచ్చేది రెండే రెండు నగరాలు. ఒకటి హైదరాబాద్ మరొకటి బెంగళూరు. తప్పదనుకుంటే చెన్నై. ఇంకా కాదనుకుంటే విశాఖపట్నం. ఏమైనా.....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 July 2020 1:53 PM IST


Share it