టాప్ స్టోరీస్ - Page 68
Hyderabad: సందడిగా గోల్కొండ బోనాల జాతర
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.
By అంజి Published on 29 Jun 2025 1:07 PM IST
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Jun 2025 12:30 PM IST
ఆస్తి కోసం వ్యక్తితో మహిళ నకిలీ పెళ్లి.. ఆపై అతడిని చంపి..
ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ మధ్యప్రదేశ్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తిని నకిలీ పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తితో.. సన్నిహితంగా...
By అంజి Published on 29 Jun 2025 11:46 AM IST
33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖ నుండి 33 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అదనపు కలెక్టర్ల పదవులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 29 Jun 2025 11:09 AM IST
కొండా మురళికి షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులపై బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ...
By అంజి Published on 29 Jun 2025 10:09 AM IST
పాకిస్తాన్లో 5.3 తీవ్రతతో భూకంపం
మధ్య పాకిస్తాన్లో ఆదివారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ధృవీకరించింది.
By అంజి Published on 29 Jun 2025 9:47 AM IST
ఎస్బీఐలో 2,964 పోస్టులు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
ఎస్బీఐలో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తు...
By అంజి Published on 29 Jun 2025 8:56 AM IST
మున్సిపాలిటీల్లో 100 శాతం తాగునీటి సరఫరా: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్లోని మునిసిపాలిటీలలోని అన్ని ఇళ్లకు 100% త్రాగునీటి సరఫరాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మున్సిపల్ పరిపాలన...
By అంజి Published on 29 Jun 2025 8:04 AM IST
హెచ్ఐవీ బాధితులకు కొత్త పెన్షన్లు.. ప్రభుత్వం నిర్ణయం
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హెచ్ఐవీ బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
By అంజి Published on 29 Jun 2025 7:45 AM IST
పెంపుడు కుక్క గొంతు కోసి చంపి.. అపార్ట్మెంట్లో దాచిన మహిళ.. క్షుద్ర పూజ కోసం..
బెంగళూరులో ఒక మహిళ తన పెంపుడు కుక్కను చంపి, దాని కుళ్ళిపోయిన శరీరాన్ని రోజుల తరబడి తన అపార్ట్మెంట్లో దాచిపెట్టింది.
By అంజి Published on 29 Jun 2025 7:18 AM IST
తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా.. మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించడానికి సంబంధించిన విజన్...
By అంజి Published on 29 Jun 2025 6:59 AM IST
మరో దారుణం.. కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య.. ప్రియుడే కావాలంటూ..
కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసి అతని మృతదేహాన్ని పారవేసిందని...
By అంజి Published on 29 Jun 2025 6:39 AM IST