టాప్ స్టోరీస్ - Page 477
నిజమే, ఆధార్ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
బీఆర్ఎస్ బీసీ కథనభేరీ మరోసారి వాయిదా..ఎందుకంటే?
భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:47 PM IST
ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 12 Aug 2025 4:38 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST
రాష్ట్రానికి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన
తెలంగాణ రానున్న మూడో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 3:29 PM IST
Video : ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేము ఇద్దరన్నదమ్ములం ఉన్నామని.?
మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
By Medi Samrat Published on 12 Aug 2025 3:11 PM IST
రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్మెంట్ ఇవ్వనున్న ధోనీ..!
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్లు మరియు ఒక జర్నలిస్ట్పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ...
By Medi Samrat Published on 12 Aug 2025 2:47 PM IST
ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 12 Aug 2025 2:38 PM IST
పాక్కు యుద్ధం తప్ప మరో మార్గం లేదు.. బెదిరింపులకు దిగిన బిలావల్ భుట్టో
పాకిస్థాన్ భారత్ను తన కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో ఆపరేషన్...
By Medi Samrat Published on 12 Aug 2025 2:21 PM IST
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల
జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ను టీపీసీసీ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 1:59 PM IST
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యం: మంత్రి నిమ్మల
పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ ఇప్పటివరకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయిందని..రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:46 PM IST
మల విసర్జన ఆపుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మల విసర్జన అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం మల విసర్జనకు వెళ్లాలని శరీరం సంకేతాలు
By అంజి Published on 12 Aug 2025 1:30 PM IST













