టాప్ స్టోరీస్ - Page 406

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Andrapradesh, Prohibition and Excise Department, Re-notification, Bars
Andrapradesh: రాష్ట్రంలో మిగిలిపోయిన బార్లకు రీ నోటిఫికేషన్

ఏపీలో మిగిలిపోయిన బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది

By Knakam Karthik  Published on 3 Sept 2025 11:01 AM IST


National News, Delhi, Supreme Court, President, Governer, approval of bills
బిల్లులకు గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదంపై స్థిరమైన గడువు విధించడం సాధ్యం కాదు : సుప్రీంకోర్టు

రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు...

By Knakam Karthik  Published on 3 Sept 2025 10:38 AM IST


bedroom, Lifestyle, Health tips, Mattress, pillow
డేంజర్‌.. మీ బెడ్‌రూమ్‌లో వీటిని వాడుతున్నారా?

మీ బెడ్‌రూమ్‌లోని కొన్ని వస్తువులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్నారా? ఓ సారి ఆలోచించుకోండి. వాటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందంటున్నారు ఆరోగ్య...

By అంజి  Published on 3 Sept 2025 10:00 AM IST


techie, Bengaluru, Snake Bite
విషాదం.. షూలో దాక్కున్న పాము కాటుకు గురై టెక్కీ మృతి

41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన షూలో దాక్కున్న పాము కాటుకు గురై మరణించాడు. బాధితుడిని మంజు ప్రకాష్‌గా గుర్తించారు.

By అంజి  Published on 3 Sept 2025 9:13 AM IST


Russia, S-400 missile, India, military power
భారత్‌కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు.. రష్యాతో చర్చలు

మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను దిగుమతి చేసుకోవడానికి రష్యాతో భారత్‌ చర్చలు జరుపుతోంది.

By అంజి  Published on 3 Sept 2025 8:40 AM IST


CM Revanth Reddy, Indiramma Indlu, Bhadradri, Bendalampadu village
నేడే ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశం.. లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్న సీఎం

సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ...

By అంజి  Published on 3 Sept 2025 8:03 AM IST


AP Government, NTR Bharosa scheme, Minister Dola Sree Bala Veeranjaneya Swamy
'ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయదు'.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిలిపివేయదని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్‌ అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

By అంజి  Published on 3 Sept 2025 7:47 AM IST


MLC Kavitha, Telangana, BRS
నేడు మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర ఉత్కంఠ

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు మీడియాతో మాట్లాడనున్నారు.

By అంజి  Published on 3 Sept 2025 7:35 AM IST


minor girl, Karnataka, seven arrested, Crime, Mangaluru
అడవిలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఆపై వీడియో రికార్డ్‌.. ఏడుగురు అరెస్ట్‌

మైనర్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె దాడిని చిత్రీకరించి ఆన్‌లైన్‌లో ప్రసారం చేసిన కేసులో..

By అంజి  Published on 3 Sept 2025 7:17 AM IST


Telangana Government,   Repairs , heavy rains, floods
Telangana: వరద బాధిత జిల్లాలకు రూ.200 కోట్లు విడుదల

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on 3 Sept 2025 7:05 AM IST


Wine Shops, Hyderabad, Ganesh Immersion
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. తెలంగాణలో వైన్స్‌ బంద్‌

గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 7 సాయంత్రం 6...

By అంజి  Published on 3 Sept 2025 6:44 AM IST


14 killed, suicide bomb attack , political rally, Pakistan, Balochistan
బలూచిస్తాన్‌లో పొలిటికల్‌ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి

మంగళవారం నైరుతి పాకిస్తాన్‌లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

By అంజి  Published on 3 Sept 2025 6:27 AM IST


Share it