టాప్ స్టోరీస్ - Page 213
వైజాగ్ మ్యాచ్కు టికెట్ల విక్రయాలు అప్పటి నుండే..!
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తవ్వగానే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.మొదటి వన్డే నవంబర్ 30న జరగనుండగా, 3వ వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో...
By Medi Samrat Published on 22 Nov 2025 7:46 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
By Medi Samrat Published on 22 Nov 2025 7:34 PM IST
HDలో ఇకపై అమృతం స్ట్రీమింగ్
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు అమృతం మరపురాని సీరియల్స్లో ఒకటి. 90లలో పెరిగిన పిల్లలకు, ఆదివారం రాత్రులు అంటే అమృతం సీరియల్ సమయం.
By Medi Samrat Published on 22 Nov 2025 7:24 PM IST
త్వరలో ఆ దేశాలలో కూడా UPI సేవలు..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్.. NPCI ఇంటర్నేషనల్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో ఒక చారిత్రాత్మక చొరవ తీసుకుంది.
By Medi Samrat Published on 22 Nov 2025 6:58 PM IST
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించిన యశస్వీ
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్మెన్ యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్లో సాటిలేని ఘనత సాధించాడు.
By Medi Samrat Published on 22 Nov 2025 5:53 PM IST
Video : తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా..? ట్రైన్లో 15 మందికి నూడిల్స్ వండిపెట్టిన మహిళ
ఎక్స్ప్రెస్ రైలులోని ఏసీ కోచ్లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్తో ఇన్స్టంట్ నూడుల్స్ వండుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన పెరిగింది.
By Medi Samrat Published on 22 Nov 2025 5:14 PM IST
ఐబొమ్మ రవి 'రాబిన్ హుడ్' కాదు
నటుడు సీవీఎల్ నరసింహారావు ఐబొమ్మ రవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:23 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!
నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:13 PM IST
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:02 PM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:46 PM IST
నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు
హైదరాబాద్ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:34 PM IST














