టాప్ స్టోరీస్ - Page 203
Hyderabad: శాలిబండ పేలుడు ఘటనలో యజమాని సహా మరో వ్యక్తి మృతి
గోమతి ఎలక్ట్రానిక్స్ యజమాని శివకుమార్ బన్సాల్ (49) బుధవారం అపోలో DRDO ఆసుపత్రిలో తీవ్ర కాలిన గాయాలతో మరణించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:22 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:08 AM IST
తిరుమల వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా చేసుకోండి
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
By అంజి Published on 26 Nov 2025 10:00 AM IST
రైల్వేలో 3,058 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులుకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
By అంజి Published on 26 Nov 2025 9:20 AM IST
నేటి నుంచే మౌఢ్యమి.. నామినేషన్లు వేసే వారిలో ఫలితాలపై టెన్షన్!
నేటి నుంచి శుక్రమౌఢ్యం (మూఢం) ప్రారంభం అవుతుండటంతో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు వేసే వారిలో టెన్షన్ మొదలైంది.
By అంజి Published on 26 Nov 2025 8:45 AM IST
ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభల తీర్థం.. ప్రకటించనున్న ప్రభుత్వం
నాలుగు శతాబ్దాల నుండి జరుగుతున్న 'ప్రభల తీర్థం' రథోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 26 Nov 2025 8:28 AM IST
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?!
రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కుమ పండుగలు...
By అంజి Published on 26 Nov 2025 8:19 AM IST
Telangana: 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే
రాష్ట్రంలోని పంచాయతీల్లో 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే దక్కడం విశేషం. మొత్తం 12,728 గ్రామాల్లో 5,849 గ్రామాలను మహిళలకు కేటాయించారు.
By అంజి Published on 26 Nov 2025 7:58 AM IST
ముంబైలో కాళీమాత విగ్రహాన్ని.. మేరీమాతల మార్చేశారు.. పూజారి అరెస్టు
ముంబైలోని చెంబూర్లోని కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మేరీమాతను పోలి ఉండేలా మార్చారని తెలుసుకున్న భక్తులు షాక్కి గురయ్యారు.
By అంజి Published on 26 Nov 2025 7:36 AM IST
కొత్తగా మూడో డిస్కమ్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి...
By అంజి Published on 26 Nov 2025 7:22 AM IST
అల్పపీడనం, వాయుగుండం.. ఏపీలో అతి భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్ప పీడనంగా...
By అంజి Published on 26 Nov 2025 7:05 AM IST
పెట్టుబడులకు కేరాఫ్గా హైదరాబాద్ నిలిచేలా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 26 Nov 2025 6:45 AM IST














