టాప్ స్టోరీస్ - Page 149

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana government, distribute, Indiramma sarees, women
తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా...

By అంజి  Published on 19 Nov 2025 6:15 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?

వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో...

By అంజి  Published on 19 Nov 2025 6:08 AM IST


రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీ.. తొలి దశలో వారికి మాత్ర‌మే..
రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీ.. తొలి దశలో వారికి మాత్ర‌మే..

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on 18 Nov 2025 9:07 PM IST


నేను వారిపై అరిచాను.. నా కోపం చెలరేగింది : ట్రంప్
నేను వారిపై అరిచాను.. నా కోపం చెలరేగింది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పెద్ద ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on 18 Nov 2025 8:54 PM IST


ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT డౌన్‌.. కార‌ణం ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT డౌన్‌.. కార‌ణం ఇదే..!

ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ డౌన్ అయినట్లు రిపోర్ట్‌లు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X డౌన్ కావడం వినియోగ‌దారులు...

By Medi Samrat  Published on 18 Nov 2025 8:05 PM IST


భారత్ షేక్ హసీనాను బాంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా.?
భారత్ షేక్ హసీనాను బాంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా.?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడింద‌ని మరణశిక్ష విధించారు.

By Medi Samrat  Published on 18 Nov 2025 6:17 PM IST


Andrapradesh, Government Hospitals, 13 critical care blocks , Health Department
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు

అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి.

By Knakam Karthik  Published on 18 Nov 2025 5:20 PM IST


వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్‌ను కలిసిన జగదీప్ ధంఖర్
వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్‌ను కలిసిన జగదీప్ ధంఖర్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో మంగ‌ళ‌వారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on 18 Nov 2025 4:21 PM IST


Andrapradesh, Amaravati, Cotton Farmers, Central Government
ఏపీలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం

రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది

By Knakam Karthik  Published on 18 Nov 2025 4:20 PM IST


National News, Indian passport, E-Passport, Government of India
భారత్‌లో ఈ-పాస్‌పోర్ట్ ప్రారంభం..దరఖాస్తు విధానం ఇదే?

భారతదేశం తదుపరి తరం ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టనుంది.

By Knakam Karthik  Published on 18 Nov 2025 3:45 PM IST


దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన

దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.

By Medi Samrat  Published on 18 Nov 2025 3:30 PM IST


Telangana, Hyderabad, Cm Revanthreddy, Regional Meeting of Urban Development Ministers, CM Revanth Reddy
మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

By Knakam Karthik  Published on 18 Nov 2025 3:01 PM IST


Share it