టాప్ స్టోరీస్ - Page 109
గోవా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా
సోమవారం ప్రకటించిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది.
By అంజి Published on 23 Dec 2025 1:08 PM IST
చైనా వెళ్లాలనుకుంటున్నారా.. వీసా దరఖాస్తులు ఇక ఆన్లైన్లోనే!!
భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ‘చైనా ఆన్లైన్ వీసా అప్లికేషన్ సిస్టమ్’ను...
By అంజి Published on 23 Dec 2025 12:54 PM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST
Hyderabad: విషాదం.. ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో...
By అంజి Published on 23 Dec 2025 12:12 PM IST
కొత్త సర్పంచ్లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 23 Dec 2025 11:54 AM IST
'వీబీ-జీ రామ్ జీ చట్టంపై అపోహలను నమ్మొద్దు'.. కేంద్రం కీలక ప్రకటన
ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కొత్తగా వికసిత భారత్ జీ రామ్ జీ యోజన (VB-G RAM G) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 23 Dec 2025 11:50 AM IST
క్వాంటం టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు...
By Knakam Karthik Published on 23 Dec 2025 11:31 AM IST
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 11:21 AM IST
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం!
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. చదువు లేని వారే కాదు.. చదువుకున్నవారు సైతం సైబర్ నేరాలకు గురవుతున్నారు.
By అంజి Published on 23 Dec 2025 11:00 AM IST
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు ఈమెయిల్.. ఈ ఏడాది 28వ సారి
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:37 AM IST
విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన..టాప్లో ఏపీ
విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:14 AM IST














