తెలంగాణ - Page 38
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 27 April 2025 6:55 PM IST
తెలంగాణ కొత్తగా సీఎస్గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 April 2025 6:37 PM IST
Video: కర్రెగుట్టల్లో బయటపడ్డ సొరంగం..మావోయిస్టుల కోసం భద్రతా బలగాల జల్లెడ
ఆపరేషన్ కగార్'లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టులకు చెందిన ఒక భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
By Knakam Karthik Published on 27 April 2025 3:03 PM IST
ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్ఎఫ్టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం...
By అంజి Published on 27 April 2025 11:28 AM IST
బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 27 April 2025 10:29 AM IST
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.?
ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 27 April 2025 7:04 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 27 April 2025 6:42 AM IST
మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది
భారత్ సమ్మిట్ లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 26 April 2025 8:39 PM IST
ఎమ్మెల్సీ కవిత ఆ లెక్కలు బయటపెట్టాలి: టీపీసీసీ చీఫ్
రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.
By అంజి Published on 26 April 2025 1:45 PM IST
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం...
By అంజి Published on 26 April 2025 10:06 AM IST
'పీఓకేను భారత్లో విలీనం చేయండి'.. ప్రధానిని కోరిన సీఎం రేవంత్
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన...
By అంజి Published on 26 April 2025 8:04 AM IST
పహల్గాం ఉగ్రదాడి..నల్ల రిబ్బన్లు పంచి ఎంపీ అసదుద్దీన్ నిరసన
పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంచి నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 25 April 2025 2:55 PM IST