తెలంగాణ - Page 312
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!
రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Medi Samrat Published on 1 Dec 2024 6:36 PM IST
'కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాను దక్కించుకోవాలి'.. అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు స్పష్టం చేశారు.
By అంజి Published on 1 Dec 2024 9:40 AM IST
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఏదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్టు...
By అంజి Published on 1 Dec 2024 9:21 AM IST
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణలో కూడా..
ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి...
By అంజి Published on 1 Dec 2024 7:22 AM IST
Telangana: రైతులకు భారీ శుభవార్త.. రూ. 2747.67 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది...
By అంజి Published on 1 Dec 2024 7:02 AM IST
ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
By Medi Samrat Published on 30 Nov 2024 2:45 PM IST
వాళ్ళకే మొదట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన గృహ నిర్మాణ పథకం ‘ఇందిరమ్మ ఇల్లు’ కేటాయింపులో వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులు, వ్యవసాయ భూములు...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 7:00 AM IST
లగచర్ల ఫార్మా కంపెనీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) వికారాబాద్ జిల్లాలోని లగచర్లతోపాటు మూడు గ్రామాల పరిధిలోని ఫార్మా విలేజ్కు బదులుగా...
By Medi Samrat Published on 29 Nov 2024 7:01 PM IST
Telangana: రేపు స్కూళ్ల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల బంద్ను నవంబర్ 30న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ కమిటీ ప్రకటించింది.
By అంజి Published on 29 Nov 2024 11:56 AM IST
నిజామాబాద్ జిల్లాలో విషాదం.. డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Nov 2024 9:30 AM IST
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు, ఫీజు గడువు పెంపు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ పరీక్ష ఫీజు గుడువును డిసెంబర్ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
By అంజి Published on 29 Nov 2024 7:25 AM IST
Telangana: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. త్వరలో వెలువడే ఛాన్స్
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
By అంజి Published on 29 Nov 2024 7:01 AM IST














