తెలంగాణ - Page 164
పాకిస్థాన్ చేష్టలు మానవాళికే ప్రమాదం : ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి పాకిస్థాన్ తీరుపై ధ్వజమెత్తారు. పాకిస్థాన్ చేష్టల కారణంగా మానవాళికే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
By Medi Samrat Published on 10 May 2025 4:15 PM IST
Telangana: లంచం తీసుకుంటూ దొరికిన అధికారి.. తప్పు చేయనట్టు ఫొటోలకు ఫోజులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అర్రామ్ రెడ్డి అమరేందర్ నిన్న రాత్రి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
By అంజి Published on 10 May 2025 10:34 AM IST
తెలంగాణ విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయి: సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 10 May 2025 8:24 AM IST
నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 10 May 2025 7:17 AM IST
యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా : మంత్రి ఉత్తమ్
భారత్-పాకిస్థాన్ ల మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల...
By Medi Samrat Published on 9 May 2025 8:30 PM IST
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి.. సీఎం రాజీనామా చేయాలి
రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి...
By Medi Samrat Published on 9 May 2025 8:00 PM IST
మోడీ చేస్తే న్యాయం, మేం చేస్తే అన్యాయమా?: సీఎం రేవంత్
వర్షాలకు హైదరాబాద్ మునిగిపోకుండా ఉండేందుకే హైడ్రా పని చేస్తుంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 8 May 2025 7:45 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో...
By Knakam Karthik Published on 8 May 2025 5:14 PM IST
ఓల్డ్సిటీలో మిస్ వరల్డ్ ప్రతినిధుల హెరిటేజ్ వాక్..ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ ఈవెంట్తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది.
By Knakam Karthik Published on 8 May 2025 4:25 PM IST
తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీపై ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 May 2025 2:50 PM IST
Telangana: ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు పోలీసులు మృతి
ములుగు జిల్లాలో గురువారం, మే 8న కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ల్యాండ్మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసు అధికారులు మరణించారు.
By అంజి Published on 8 May 2025 1:13 PM IST
గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి 'రాజీవ్ యువ వికాసం'
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం జూన్2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By అంజి Published on 8 May 2025 11:41 AM IST














