తెలంగాణ - Page 113
బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 16 July 2025 2:48 PM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి
హైదరాబాద్ ఉప్పల్లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 16 July 2025 1:06 PM IST
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST
విద్యార్ధులకు గుడ్న్యూస్.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్..!
పాలిసెట్లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 16 July 2025 9:31 AM IST
కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ-పాస్ స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ - పాస్ వెబ్సైట్ అందుబాటులోకి...
By అంజి Published on 16 July 2025 7:35 AM IST
పాత వాళ్లు పోయి కొత్త కళాకారుడు వచ్చాడు : బీజేపీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ ఎంపీ సెటైర్లు
బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని ఎంపీ చామల కిరణ్ సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 15 July 2025 6:30 PM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST
తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి: సీఎం రేవంత్
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:03 PM IST
యాచకులం కాదు, తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది: తలసాని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్...
By Knakam Karthik Published on 15 July 2025 2:36 PM IST
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది
By Knakam Karthik Published on 15 July 2025 2:05 PM IST
Telangana: కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ షెడ్యూల్డ్ కుల సెల్ నాయకుడు అనిల్ మారెల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By అంజి Published on 15 July 2025 1:32 PM IST














