You Searched For "violence"
బంగ్లాలో హిందువులపై హింస.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆందోళన
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని అందరూ ఖండించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
By అంజి Published on 27 Nov 2024 9:02 AM IST
Telangana: మహిళపై అత్యాచార యత్నం.. జైనూర్లో చెలరేగిన హింస.. దుకాణాలు, ఇళ్లు దగ్ధం
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచారయత్నానికి వ్యతిరేకంగా ఒక వర్గం బుధవారం నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 5 Sept 2024 9:00 AM IST
నిజమెంత: ఏపీలో జరిగిన హత్యను బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులుగా ప్రచారం
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ (84) ప్రమాణ స్వీకారం చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Aug 2024 10:00 AM IST
బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్లోనూ రావచ్చు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత అక్కడ చెలరేగిన హింసాకాండపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది.
By Medi Samrat Published on 7 Aug 2024 2:29 PM IST
AndhraPradesh: వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు.. హింసాత్మకంగా మారిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం పెద్ద ఎత్తున హింసాత్మకంగా ముగిశాయి.
By అంజి Published on 13 May 2024 9:21 PM IST
మణిపూర్లో మళ్లీ హింసాకాండ.. నలుగురు మృతి.. కర్ఫ్యూ విధింపు
ఈశాన్య రాష్ట్రంలో తాజా హింస చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం సోమవారం తౌబాల్, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో మళ్లీ కర్ఫ్యూ విధించింది.
By అంజి Published on 2 Jan 2024 10:03 AM IST
మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్లు.. ఇంటర్నెట్ నిషేధం పొడిగింపు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాకాండ ఆగడం లేదు. గడిచిన రెండు నెలల నుంచి రాష్ట్రంలో ఎదో చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
By అంజి Published on 6 July 2023 9:13 AM IST
మణిపూర్లో చల్లారని హింస.. కేంద్రమంత్రి ఇల్లు దహనం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాకాండ కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారడం లేదు.
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 5:56 PM IST
7500 మందిని కాపాడిన భారత ఆర్మీ
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన "గిరిజన సంఘీభావ యాత్ర"
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 May 2023 4:15 PM IST
ట్రాక్టర్ ర్యాలీ.. 153 మంది పోలీసులకు గాయాలు.. 22 ఎఫ్ఐఆర్లు.. నటుడు దీప్ సిద్దుపై బిగుస్తున్న ఉచ్చు
Rioting farmers injure 153 cops 22 firs lodged.నిన్న దేశ రాజధానిలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో 153 మంది పోలీసులకు గాయాలు.. 22 ఎఫ్ఐఆర్లు.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2021 10:59 AM IST