You Searched For "Uttarakhand"
అడవిలో మంటలు.. ఫారెస్ట్ సిబ్బందికి ఎన్నికల డ్యూటీ వేయడంపై సుప్రీంకోర్టు ఫైర్
అటవీ అగ్నిమాపక సిబ్బందిని ఎన్నికల విధులకు ఎందుకు నియమించారని ప్రశ్నిస్తూ ఉత్తరాఖండ్లో అడవుల్లో చెలరేగుతున్న మంటలపై సుప్రీంకోర్టు బుధవారం ప్రభుత్వంపై...
By అంజి Published on 15 May 2024 4:00 PM IST
తగలబడుతున్న అటవీ ప్రాంతం.. ఒక్కరోజే 31 ప్రదేశాలలో చెలరేగిన మంటలు
ఉత్తరాఖండ్లో పెరుగుతున్న వేడితో అక్కడి అడవులలో మంటలు చెలరేగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 24 గంటల్లో 31 కొత్త అగ్నిప్రమాదాలు సంభవించాయి
By Medi Samrat Published on 27 April 2024 10:43 AM IST
నైనిటాల్లో లోయలో పడ్డ వాహనం.. 8 మంది మృతి
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో సోమవారం రాత్రి వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
By అంజి Published on 9 April 2024 9:17 AM IST
మదర్సా ధ్వంసంతో చెలరేగిన ఘర్షణ.. కనిపిస్తే కాల్చివేతకు సీఎం ఆదేశం
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలోని మదర్సాను అధికారులు ధ్వంసం చేసిన తర్వాత , దుండగులు పోలీసు అధికారులపై రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పంటించడంతో ఘర్షణలు...
By అంజి Published on 9 Feb 2024 6:51 AM IST
సహజీవనాన్ని ప్రకటించకపోతే 6 నెలల జైలు శిక్ష.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
వ్యక్తులు, లేదా లివ్-ఇన్ రిలేషన్షిప్లోకి ప్రవేశించడానికి ప్లాన్ చేసుకున్న వ్యక్తులు.. యూనిఫాం సివిల్ కోడ్ చట్టంలోకి వచ్చిన తర్వాత తమను తాము నమోదు...
By అంజి Published on 6 Feb 2024 2:00 PM IST
Uttarkashi: సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు.. ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన
17 రోజులుగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సాయంత్రం రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశారు.
By అంజి Published on 29 Nov 2023 6:32 AM IST
చివరి దశలో సిల్క్యారా రెస్క్యూ ఆపరేషన్.. టన్నెల్ బయట అంబులెన్స్లు
నవంబర్ 12 నుండి 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన సిల్క్యారా సొరంగం కూలిపోయిన ప్రదేశంలో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 23 Nov 2023 7:02 AM IST
Uttarkashi Tunnel: టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమం.. వీడియో ఇదిగో
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో 10 రోజులుగా చిక్కుకున్న కార్మికుల మొదటి వీడియోను రెస్క్యూ సిబ్బంది మంగళవారం విడుదల చేశారు.
By అంజి Published on 21 Nov 2023 9:29 AM IST
లోయలో పడ్డ బస్సు, ఆరుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్లో రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 6:59 AM IST
లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడింది.
By Medi Samrat Published on 20 Aug 2023 6:39 PM IST
ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండచరియలు..వరదలో 12 మంది గల్లంతు
గౌరీకుండ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. దాంతో అక్కడ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 12:48 PM IST
ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్ఫార్మర్, 15 మంది మృతి
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 2:32 PM IST