You Searched For "Train Accident"
షాకింగ్.. చనిపోయిన మహిళ కాలు తిన్నందుకు వ్యక్తి అరెస్ట్
అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు ఢీకొని చనిపోయిన పాదచారి యొక్క తెగిపడిన కాలును ఓ వ్యక్తి తిన్నాడు.
By అంజి Published on 24 March 2024 1:18 AM GMT
Hyderabad: నాంపల్లిలో పట్టాలు తప్పిన రైలు.. పలువురికి గాయాలు
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి రైల్వేస్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
By అంజి Published on 10 Jan 2024 5:34 AM GMT
విజయనగరం రైలు ప్రమాదానికి కారణాలేంటి..? బాలాసోర్ ప్రమాదం తరహాలోనే...
బాలాసోర్ యాక్సిడెంట్కు విజయనగరం వద్ద జరిగిన యాక్సిడెంట్కు దగ్గర పోలిక ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 5:33 AM GMT
Train accident: 33 రైళ్లు రద్దు, 6 రైళ్లు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే...
By అంజి Published on 30 Oct 2023 5:08 AM GMT
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద ఆగి
By Medi Samrat Published on 29 Oct 2023 3:47 PM GMT
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం, రైలు పట్టాలు తప్పి 25 మంది మృతి
పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 25 మంది మృతిచెందారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 12:43 PM GMT
వందే భారత్ ఎక్స్ప్రెస్లో మంటలు.. .భయపడిపోయిన ప్రయాణికులు
వందే భారత్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 17 July 2023 4:42 AM GMT
ఒడిశా రైలు ప్రమాదం: తప్పుడు సిగ్నలింగే విషాదానికి ప్రధాన కారణం
"తప్పుడు సిగ్నలింగ్" వల్లే ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 July 2023 8:46 AM GMT
2012 నుండి భారత్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 238 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Jun 2023 8:00 AM GMT
ఒడిశా రైలు విషాదం: ఘటనా స్థలానికి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 233 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన రైలు పట్టాలు తప్పిన సంఘటన స్థలానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని
By అంజి Published on 3 Jun 2023 5:11 AM GMT
రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి.. ట్రాక్లకు గ్రీజు వేస్తుండగా ప్రమాదం
3 railway workers dies in train accident in peddapalli. పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై పనులు చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు...
By అంజి Published on 21 Sep 2022 8:31 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
Five Killed As Train Runs Over Them In Srikakulam.శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఐదుగురు
By తోట వంశీ కుమార్ Published on 12 April 2022 3:08 AM GMT