You Searched For "Terror attack"
అట్టారీ-వాఘా బార్డర్ రీ ఓపెన్ చేసిన పాకిస్థాన్
భారతదేశంలో చిక్కుకున్న తమ పౌరులు తిరిగి రావడానికి వీలుగా పాకిస్తాన్ శుక్రవారం అట్టారి-వాఘా సరిహద్దు ద్వారాలను తిరిగి తెరిచింది.
By Knakam Karthik Published on 2 May 2025 1:35 PM IST
పాక్ ఎయిర్స్పేస్ మూత.. ఎయిర్ ఇండియాకు రూ.5,037 కోట్ల నష్టం?
విమానాలకు గగనతలాల మూసివేతతో పాకిస్తాన్తో పాటు భారత్కూ భారీ నష్టం వాటిల్లనుంది.
By అంజి Published on 2 May 2025 11:00 AM IST
మళ్లీ ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. కశ్మీర్లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ అంతటా...
By అంజి Published on 29 April 2025 11:06 AM IST
బీబీసీ ఇచ్చిన కవరేజ్ పై భారత ప్రభుత్వం అభ్యంతరం
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి బీబీసీ చేస్తున్న కవరేజ్ పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
By అంజి Published on 28 April 2025 12:16 PM IST
మరో ఉగ్రవాది ఇల్లు పేల్చేసిన ఆర్మీ
గత 48 గంటల్లో భద్రతా దళాలు.. జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో.. జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ...
By అంజి Published on 27 April 2025 7:51 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...
By అంజి Published on 25 April 2025 9:14 AM IST
ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.
By Knakam Karthik Published on 24 April 2025 2:00 PM IST
Terror Attack: నేడు జమ్మూ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్ధతు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్లో బంద్కు జేకేహెచ్సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
By అంజి Published on 23 April 2025 6:41 AM IST
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది మృతి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 22 April 2025 9:23 PM IST
సైబరాబాద్లోనూ ఉగ్రదాడికి కుట్ర
హైదరాబాద్లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది.
By Medi Samrat Published on 18 April 2025 3:45 PM IST
పాకిస్తాన్లో టెర్రర్ ఎటాక్.. 23 మంది మృతి
పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో కాల్పులకు తెగబడ్డారు
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 2:00 PM IST
జమ్ములో ఉగ్రదాడి, అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలో భద్రతా బలగాల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 9 July 2024 7:30 AM IST