You Searched For "SLBC tunnel"
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో డెడ్బాడీ ఆనవాళ్లు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.
By అంజి Published on 25 March 2025 9:29 AM IST
SLBC Tunnel: గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర...
By అంజి Published on 10 March 2025 7:55 AM IST
SLBC Tunnel: ఇంకా లభించని చిక్కుకున్న వారి ఆచూకీ.. నేటి నుంచి రంగంలోకి రోబోలు
ప్రమాదం జరిగి 15 రోజులు అవుతోంది. అయినా ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
By అంజి Published on 9 March 2025 7:34 AM IST
SLBC Tunnel: ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 2 March 2025 10:00 AM IST
అద్భుతం జరిగితే తప్ప వాళ్లు బతికే ఛాన్స్ లేదు..ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి
అద్భుతం జరిగితే తప్ప.. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 28 Feb 2025 1:31 PM IST
SLBC Tunnel: 7వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. కనిపించని కార్మికుల ఆనవాళ్లు!
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది కార్మికుల చిక్కుకున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 28 Feb 2025 11:55 AM IST
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి...
By Medi Samrat Published on 27 Feb 2025 9:15 PM IST
కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్ రెడ్డి
ఎల్ఎల్బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:10 PM IST
ఆ 8 మంది బతికే అవకాశం చాలా తక్కువ.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి జూపల్లి
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది వ్యక్తులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 11:45 AM IST
SLBC TUNNEL: సవాల్ విసురుతున్న బురద నీరు.. ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు అవుతోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.
By అంజి Published on 24 Feb 2025 8:04 AM IST
ఆ ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని నీటిపారుదల,పౌర సరఫరాల...
By Medi Samrat Published on 23 Feb 2025 9:30 PM IST