You Searched For "PM Modi"
ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలనుకున్నా మద్దతు ఇస్తాం: రాహుల్
దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:35 PM IST
ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.
By Knakam Karthik Published on 24 April 2025 2:00 PM IST
ఊహించని శిక్ష విధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం..మోడీ స్ట్రాంగ్ వార్నింగ్
పహల్గామ్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 24 April 2025 1:35 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల
కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.
By Knakam Karthik Published on 23 April 2025 12:17 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్.. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశం
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.
By Medi Samrat Published on 22 April 2025 5:54 PM IST
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 10:55 AM IST
భారత్లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించిన ఒక రోజు తర్వాత.. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారతదేశానికి...
By Medi Samrat Published on 19 April 2025 6:51 PM IST
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:52 AM IST
ప్రధాని మోదీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి : వైఎస్ షర్మిల
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 17 April 2025 8:32 PM IST
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 12:52 PM IST
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్గాంధీ
గుజరాత్లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 11:37 AM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST