You Searched For "LatestNews"
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు.
By Medi Samrat Published on 20 Sept 2025 3:18 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గడ్డపై నుంచి సీఎం హెచ్చరికలు
మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 2:36 PM IST
14 రోజుల పాటు అమెరికా విడిచి వెళ్లకండి.. ఉద్యోగులకు మెటా, మైక్రోసాఫ్ట్ నోటీసులు
హెచ్1-బీ వీసాపై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన తర్వాత అమెరికాలో కలకలం రేగుతోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 2:27 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.
By Medi Samrat Published on 19 Sept 2025 9:20 PM IST
ప్రముఖ సింగర్ కన్నుమూత.. స్కూబా డైవింగ్ ప్రాణాలు తీసింది.!
స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:40 PM IST
గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:17 PM IST
రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు
By Medi Samrat Published on 19 Sept 2025 7:54 PM IST
రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో...
By Medi Samrat Published on 19 Sept 2025 7:44 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:14 PM IST











