You Searched For "LatestNews"
పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ
ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు.
By Medi Samrat Published on 5 Nov 2024 2:57 PM IST
రాహుల్.. 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా.? : బండి సంజయ్
రాష్ట్రానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలకు సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 2:51 PM IST
14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశా.. ఇక చేయను.. శరద్ పవార్ సంచలన ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద వార్త బయటకు వస్తోంది. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఇప్పట్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని స్పష్టం చేశారు
By Medi Samrat Published on 5 Nov 2024 2:22 PM IST
బర్త్డే రోజు యాదాద్రికి సీఎం రేవంత్..!
ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 1:13 PM IST
రాహుల్ జీ.. 'శోక్'నగర్కు వెళ్లండి : హరీశ్రావు
రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే టి హరీశ్ రావు మంగళవారం ఆరోపించారు.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 12:45 PM IST
క్షమాపణ చెప్పు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్కు మళ్లీ బెదిరింపులు..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 12:05 PM IST
ఆ రెండు పార్టీలతో కలిసి 'ఆప్'ను 'ఢీ' కొట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ తరహాలో బీజేపీ జేడీయూ, ఎల్జేపీ (ఆర్)తో పొత్తు పెట్టుకోనుంది.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:44 AM IST
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో మంగళవారంఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 10:27 AM IST
కుప్పకూలిన మిగ్-29 విమానం.. వారు సేఫ్..!
వాయుసేనకు చెందిన మిగ్-29 విమానం సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయింది.
By Medi Samrat Published on 4 Nov 2024 9:15 PM IST
భూ కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 4 Nov 2024 8:04 PM IST
Video : కోల్కతా రేప్-మర్డర్ కేసు నిందితుడు.. అలా అరుస్తున్నాడేంటి..?
ఆగస్టు 9న కోల్కతా మహిళా డాక్టర్పై జరిగిన దారుణానికి సంబంధించి ప్రధాన నిందితుడు, పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ...
By Medi Samrat Published on 4 Nov 2024 7:04 PM IST
తొలి వన్డే.. అసీస్ను ఓడించినంత పనిచేసిన పాక్ బౌలర్లు..!
కెప్టెన్ పాట్ కమిన్స్ 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా తొలి వన్డేలో పాకిస్థాన్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది
By Medi Samrat Published on 4 Nov 2024 6:02 PM IST











