You Searched For "LatestNews"
గెలాక్సీ బుక్5 సిరీస్ పీసీలను విడుదల చేసిన సామ్సంగ్
భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు దాని తాజా ఏఐ -పవర్డ్ పిసి శ్రేణి - గెలాక్సీ బుక్ 5 ప్రో , గెలాక్సీ బుక్ 5 ప్రో 360...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 March 2025 5:30 PM IST
థియేటర్ల వద్ద మరోసారి పోటీ..!
చాలా వారాలుగా ఒక్కొక్క తెలుగు సినిమా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చింది.
By Medi Samrat Published on 12 March 2025 5:30 PM IST
కుంభమేళా టూర్ పేరుతో భారీ మోసం..!
కుంభమేళా సమయంలో ఎన్నో వ్యాపారాలు చేసి కొందరు లక్షలు, కోట్లు సంపాదించగా.. మరికొందరు కుంభమేళా పేరుతో మోసాలకు తెగబడ్డారు.
By Medi Samrat Published on 12 March 2025 4:56 PM IST
వోక్సెన్ విశ్వవిద్యాలయంతో చేతులు కలిపిన మాజీ భారత క్రికెట్ ఐకాన్ MSK ప్రసాద్
క్రీడా విద్యలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ రిటైర్డ్ భారత క్రికెటర్ , మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్కు వోక్సెన్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 March 2025 4:45 PM IST
ఇకపై 'పోలీసు' స్టిక్కర్ ఉండకూడదు..!
కొంతమంది పోలీసు అధికారులకు తమ సొంత వాహనాలపై 'పోలీసు' అనే స్టిక్కర్ వేయించుకుంటూ ఉండడం కర్ణాటక రాష్ట్రంలో వివాదాస్పదం అయింది.
By Medi Samrat Published on 12 March 2025 4:20 PM IST
బలూచిస్థాన్ ప్రజలు పాక్ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు..? రైలు హైజాక్ వెనుక కారణం ఇదే..
పాకిస్తాన్లోని నాలుగు ప్రావిన్సులలో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. కానీ అతి తక్కువ జనాభాను కలిగి ఉంది.
By Medi Samrat Published on 12 March 2025 3:40 PM IST
కేసీఆర్ సభకు రావడంతో ఎవరికి వారు మార్కులు కొట్టేయాలని మాట్లాడుతున్నారు
కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని తప్పులు- అప్పులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
By Medi Samrat Published on 12 March 2025 2:12 PM IST
బుమ్రాకు మళ్లీ గాయమైతే అతని కెరీర్ క్లోజ్ అవుతుంది.. బీసీసీఐకి హెచ్చరిక
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం ఆందోళన రేకెత్తించింది.
By Medi Samrat Published on 12 March 2025 1:31 PM IST
పాక్ రైలు హైజాక్ ఘటన.. 100 మందికి పైగా బందీల విడుదల.. 13 మంది ఉగ్రవాదులు హతం.. సైనికులు కూడా..
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో రైలును హైజాక్ చేసి పలువురు ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు ఉగ్రవాదులు.
By Medi Samrat Published on 12 March 2025 12:15 PM IST
హృదయ విదారకం.. నలుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
బీహార్లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 12 March 2025 10:41 AM IST
మూడు గంటల పాటు సాగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. సభ్యులకు కేసీఆర్ కీలక సూచనలు
కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 11 March 2025 6:52 PM IST
Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి
హైదరాబాద్ గండిపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
By Medi Samrat Published on 11 March 2025 5:29 PM IST










