You Searched For "LatestNews"

బుద్ధి తెచ్చుకోండి.. ఇరాన్‌కు యూఏఈ అధ్యక్షుడు వార్నింగ్..!
బుద్ధి తెచ్చుకోండి.. ఇరాన్‌కు యూఏఈ అధ్యక్షుడు వార్నింగ్..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 1 March 2026 7:10 PM IST


ఖమేనీ హత్య అమానుషం.. అసదుద్దీన్ ఒవైసీ
ఖమేనీ హత్య అమానుషం.. అసదుద్దీన్ ఒవైసీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

By Medi Samrat  Published on 1 March 2026 6:40 PM IST


టీమిండియాకు ఘోర పరాభవం..!
టీమిండియాకు ఘోర పరాభవం..!

వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఆ తర్వాతి సిరీస్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.

By Medi Samrat  Published on 1 March 2026 6:00 PM IST


ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలీరెజా అరాఫీ.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
ఇరాన్ సుప్రీం లీడర్‌గా 'అలీరెజా అరాఫీ'.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత అలీరెజా అరాఫీ ఇరాన్ లీడర్‌షిప్ కౌన్సిల్‌కు నియమితులయ్యారు.

By Medi Samrat  Published on 1 March 2026 4:48 PM IST


సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం.. మంత్రి శ్రీధర్ బాబు
సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం.. మంత్రి శ్రీధర్ బాబు

కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...

By Medi Samrat  Published on 1 March 2026 4:18 PM IST


ఏపీలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సీజేఐ
ఏపీలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సీజేఐ

అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య‌‌‌ కాంత్ శంఖుస్థాపన చేశారు.

By Medi Samrat  Published on 1 March 2026 3:51 PM IST


ఖమేనీ మృతి.. పాక్‌లోని US కాన్సులేట్‌కు నిప్పుపెట్టిన నిర‌స‌న‌కారులు.. 9 మంది మృతి
ఖమేనీ మృతి.. పాక్‌లోని US కాన్సులేట్‌కు నిప్పుపెట్టిన నిర‌స‌న‌కారులు.. 9 మంది మృతి

అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తలు వెలువడిన వెంటనే పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది.

By Medi Samrat  Published on 1 March 2026 3:31 PM IST


నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వ‌దిలిపెట్ట‌ను : టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వ‌దిలిపెట్ట‌ను : టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on 1 March 2026 3:11 PM IST


నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజ‌మే.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచ‌ల‌న కామెంట్స్
నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజ‌మే.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచ‌ల‌న కామెంట్స్

టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియ‌ర్ నేత‌ భూమన కరుణాకరరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

By Medi Samrat  Published on 1 March 2026 2:51 PM IST


సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 28 Feb 2026 9:20 PM IST


మంత్రి మీటింగ్‌కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!
మంత్రి మీటింగ్‌కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!

కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)...

By Medi Samrat  Published on 28 Feb 2026 9:00 PM IST


భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్‌కు ఎలా చేరేది..?

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 8:00 PM IST


Share it