You Searched For "LatestNews"
ఏపీలో పెరిగిపోతున్న జీబీఎస్ కేసులు
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ప్రభావితం చేసిన నరాల సంబంధిత రుగ్మత అయిన గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రమంగా...
By Medi Samrat Published on 21 Feb 2025 6:13 PM IST
చికెన్ మార్కెట్లు క్లోజ్.. తినడానికి భయపడుతున్న జనం
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినడానికి జనం భయపడుతూ ఉన్నారు. చికెన్ సేల్స్ దారుణంగా పడిపోయాయి.
By Medi Samrat Published on 21 Feb 2025 5:27 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న జీవీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ చైర్మన్ జివి.రెడ్డి తన శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారుల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 20 Feb 2025 8:45 PM IST
కేజీ టమోటా నాలుగు రూపాయలే.. ఇబ్బందుల్లో రైతన్న
టమోటా ధరలు భారీగా పడిపోయాయి. ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కిలో రూ.4కు పడిపోవడంతో టమోటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
By Medi Samrat Published on 20 Feb 2025 7:46 PM IST
గుట్టుచప్పుడు కాకుండా ఆ పని చేస్తూ పోలీసులకు చిక్కారు..!
అబ్దుల్లాపూర్మెట్ వద్ద కంటైనర్లో గంజాయి తరలిస్తున్న డ్రైవర్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 20 Feb 2025 7:45 PM IST
సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చేస్తోంది..!
2025 సంక్రాంతి పండుగ సమయంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
By Medi Samrat Published on 20 Feb 2025 7:32 PM IST
టాస్ ఓడడంలోనూ రికార్డు సృష్టించిన టీమిండియా..!
వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్లలో టాస్ ఓడిన జట్టుగా నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భారత్ సమం చేసింది
By Medi Samrat Published on 20 Feb 2025 7:15 PM IST
ఎంతకు తెగబడ్డారు.. కుంభమేళాలో స్నానాలు చేస్తున్న మహిళల వీడియోలు అమ్మకానికి పెట్టారు
కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు.
By Medi Samrat Published on 20 Feb 2025 6:24 PM IST
ఎపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : సీఎస్ విజయా నంద్
ఈనెల 23వతేదీన నిర్వహించనున్నఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్...
By Medi Samrat Published on 20 Feb 2025 5:23 PM IST
20,000 మంది పైలట్స్ కావాలి
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లో భారతదేశం ఒకటి. పెరుగుతున్న విమాన ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి రాబోయే సంవత్సరాల్లో...
By Medi Samrat Published on 20 Feb 2025 5:06 PM IST
ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 20 Feb 2025 4:33 PM IST
సులువైన క్యాచ్ లు వదిలేసిన రోహిత్ శర్మ, పాండ్యా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లా టాప్ లేపారు భారత బౌలర్లు.
By Medi Samrat Published on 20 Feb 2025 4:00 PM IST