You Searched For "LatestNews"
పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణు ప్రియ ఏమి చెప్పింది.?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై పంజాగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు.
By Medi Samrat Published on 20 March 2025 8:17 PM IST
వారు చేసిన పనికి బాధపడ్డ రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒడిశాలో SSMB29 షూటింగ్ షెడ్యూల్ ను పూర్తీ చేశారు.
By Medi Samrat Published on 20 March 2025 8:01 PM IST
నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాడు.. నన్ను కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైట్ నోట్
ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఘజియాబాద్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By Medi Samrat Published on 20 March 2025 7:28 PM IST
అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఎస్
రానున్నమూడు మాసాలు అధిక ఉష్టోగ్రత,వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుండి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు...
By Medi Samrat Published on 20 March 2025 7:07 PM IST
అలాంటి వాళ్లు దేశద్రోహులే : యోగి ఆదిత్యనాథ్
భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై దాడి చేసి, ప్రజలను అగౌరవపరిచిన ఆక్రమణదారులను సమర్థించడం దేశద్రోహ చర్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
By Medi Samrat Published on 20 March 2025 6:53 PM IST
FactCheck : ప్రాక్టీస్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 400కు పైగా పరుగులు చేసిందా.?
మార్చి 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్ టైటిల్ వేటను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 March 2025 6:09 PM IST
వదులుకోలేనట్టి డీల్స్తో తిరిగి వస్తోన్న క్లియర్ట్రిప్ యొక్క ట్రావెల్ సేల్ : NOVAC 3.0
వేసవి ప్రయాణ సీజన్ వేగంగా సమీపిస్తుండటంతో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్, దాని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న #నేషన్ ఆన్ వెకేషన్ (...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 March 2025 5:30 PM IST
పాస్టర్లకు గుడ్న్యూస్.. గౌరవ వేతనాల చెల్లింపుకు నిధుల విడుదల
రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి...
By Medi Samrat Published on 20 March 2025 5:22 PM IST
తుపాకుల మోతతో దద్దరిల్లిన ఛత్తీస్గఢ్.. 22 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు.
By Medi Samrat Published on 20 March 2025 4:30 PM IST
విడాకుల కోసం ముసుగు వేసుకుని కోర్టుకు వెళ్లిన క్రికెటర్
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ, మార్చి 20, గురువారం, ముంబైలోని బాంద్రాలోని ఒక కుటుంబ కోర్టుకు విడాకుల పిటిషన్ విచారణకు వచ్చారు.
By Medi Samrat Published on 20 March 2025 4:18 PM IST
వికలాంగురాలైన మహిళపై భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
వికలాంగురాలైన మహిళపై ఆమె భర్తతో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By Medi Samrat Published on 20 March 2025 4:03 PM IST
భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము
భార్య అశ్లీల చిత్రాలు చూస్తోందని విడాకులు మంజూరు చేయడం కుదరదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 20 March 2025 2:31 PM IST