You Searched For "Karnataka"
కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్రెడ్డి
కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 11:37 AM IST
రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం
లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
By Srikanth Gundamalla Published on 24 March 2024 7:57 PM IST
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు
బెంగళూరులోని రామ్దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 1:30 PM IST
మైనర్ బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
By అంజి Published on 15 March 2024 9:14 AM IST
సొంత మామను చితక్కొట్టిన మహిళ.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
కర్ణాటకలోని మంగళూరులోని తమ ఇంట్లో ఓ మహిళ తన 87 ఏళ్ల మామను వాకింగ్ స్టిక్తో కొట్టడం కెమెరాకు చిక్కింది
By Medi Samrat Published on 12 March 2024 6:49 PM IST
హెచ్చరిక.. అలాంటి గోబీ మంచూరియా తింటున్నారా.?
ఆరోగ్య సమస్యల దృష్ట్యా పుడ్ కలర్ వాడే కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 March 2024 5:22 PM IST
'రాజ్యాంగాన్ని మారుస్తాం'.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
పార్లమెంటు, రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చని ఆ పార్టీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
By అంజి Published on 11 March 2024 7:16 AM IST
బాంబు పేలుడు తర్వాత తిరిగి తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల క్రితం కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్లో మార్చి 1న బాంబు పేలుడు సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 7:45 AM IST
FactCheck : సీఎం వైఎస్ జగన్ మీద మార్ఫింగ్ పోస్టులు వేశారని ఏపీ పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.?
ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాలను మార్ఫింగ్ చేసినందుకు 'థర్డ్ డిగ్రీ' చిత్రహింసలు పెట్టారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 March 2024 7:58 PM IST
లంచం ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం
ఎవరైనా తనకు ఐదు పైసలైనా లంచం ఇచ్చినట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
By అంజి Published on 5 March 2024 8:37 AM IST
కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే ఆ పని చేయండి
గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని
By Medi Samrat Published on 27 Feb 2024 3:41 PM IST
మంకీ ఫీవర్ వ్యాధితో మహిళ మృతి
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో గురువారం మంకీ ఫీవర్గా పిలిచే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్డీ)తో 65 ఏళ్ల మహిళ మరణించింది.
By అంజి Published on 22 Feb 2024 12:00 PM IST