You Searched For "JammuKashmir"
120 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన ఐజీ
'ఆపరేషన్ సింధూర్' సమయంలో జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి కొన్ని ఉగ్రవాద 'లాంచ్ ప్యాడ్లు'...
By Medi Samrat Published on 1 Dec 2025 2:41 PM IST
రాత్రి తలుపుకొట్టి మరీ.. ఆహారం అడిగిన ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్లో భారీ సెర్చ్ ఆపరేషన్
జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో బసంత్గఢ్ ఎగువ ప్రాంతాలలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు రాత్రిపూట బకర్వాల్ కుటుంబం తలుపు తట్టి...
By అంజి Published on 29 Nov 2025 11:30 AM IST
షాకింగ్.. అత్యంత పురాతన వార్తాపత్రిక కార్యాలయంలో Ak-47 కార్ట్రిడ్జ్లు
దేశానికి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని...
By Medi Samrat Published on 20 Nov 2025 9:20 PM IST
కిష్త్వార్లో పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్బ్రాంతి
జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
By Medi Samrat Published on 14 Aug 2025 8:45 PM IST
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి
ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 28 July 2025 2:01 PM IST
ప్రధాని మోదీకి రాహుల్గాంధీ లేఖ..ఆ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:50 PM IST
'చాలా ఆనందంగా ఉంది'.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి ఫుల్ ఖుషీ అయిన మాజీ సీఎం
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 6న కాశ్మీర్కు వందే భారత్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 10:05 AM IST
48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఆర్మీ-పోలీసుల ప్రెస్మీట్
ఆపరేషన్ సింధూర్ వాయిదా పడినప్పటికీ.. కాశ్మీర్లో ఉగ్రవాదంపై దాడి కొనసాగుతోంది.
By Medi Samrat Published on 16 May 2025 12:36 PM IST
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 8:27 AM IST
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం
మంగళవారం షోపియన్లోని జిన్పథేర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 13 May 2025 6:15 PM IST
జమ్ముకశ్మీర్లో 6 రోజుల తర్వాత విమాన సేవలు పునఃప్రారంభం
శ్రీనగర్ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 3:01 PM IST
మొత్తం 24 నగరాలు పాకిస్తాన్ టార్గెట్
మే 8వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి 11.30 గంటల మధ్య పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై ఏకకాలంలో డ్రోన్ దాడులను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 9 May 2025 4:53 PM IST











