You Searched For "India"
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది.
By అంజి Published on 25 April 2025 8:01 AM IST
పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది,
By Medi Samrat Published on 24 April 2025 4:57 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST
రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?
ముంబైకి చెందిన ఓ షాప్ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...
By అంజి Published on 21 April 2025 8:29 AM IST
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 9:30 PM IST
పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST
దేశంలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. నిఘా వర్గాల వార్నింగ్
అమెరికా నుండి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని భారత నిఘా...
By అంజి Published on 12 April 2025 1:12 PM IST
తహవూర్ రాణా అప్పగింతపై అమెరికా స్పందన ఇదే
ముంబై 26/11 ఉగ్రవాద దాడుల కీలక కుట్రదారుడు తహవ్వూర్ రాణాను అమెరికా.. భారతదేశానికి అప్పగించింది. ఈ అప్పగింతపై స్పందిస్తూ.. భారతదేశంతో కలిసి ప్రపంచ...
By అంజి Published on 11 April 2025 11:34 AM IST
18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి తహవూర్ రాణా
అమెరికా నుంచి తహవూర్ రాణాను అప్పగించిన తర్వాత శుక్రవారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు 18 రోజుల కస్టడీకి పంపింది.
By అంజి Published on 11 April 2025 8:16 AM IST
వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలి : అమిత్ షా
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు.
By Medi Samrat Published on 5 April 2025 9:20 PM IST
ఇది భారత్పై ప్రతీకారం తీర్చుకునే సమయం: అమెరికా
భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు.
By అంజి Published on 1 April 2025 10:44 AM IST