You Searched For "India"
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
ఫ్రాన్స్తో భారత్ రూ.63 వేల కోట్ల డీల్..26 రాఫెల్-ఎం జెట్ల కోసం
భారతదేశం, ఫ్రాన్స్ దేశంతో మరో కీలక రక్షణ ఒప్పందాన్ని విజయవంతంగా ముగించింది.
By Knakam Karthik Published on 28 April 2025 6:15 PM IST
షోయబ్ అక్తర్ సహా పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్ల బ్లాక్
26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 28 April 2025 12:33 PM IST
భారత్ కంటే పాక్ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ
పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 28 April 2025 8:02 AM IST
'భారత్ లక్ష్యంగా 130 అణ్వాయుధాలు'.. పాక్ మంత్రి బహిరంగ బెదిరింపు
భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అణ్వాయుధాలతో భారత్పై...
By అంజి Published on 27 April 2025 9:45 AM IST
'పీఓకేను భారత్లో విలీనం చేయండి'.. ప్రధానిని కోరిన సీఎం రేవంత్
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన...
By అంజి Published on 26 April 2025 8:04 AM IST
పాక్కు సింధు జలాలను ఆపడానికి.. 3 దశల ప్రణాళిక రూపొందించిన భారత్
సింధు నది నీరు వృథా కాకుండా లేదా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా భారతదేశం చూసుకుంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 26 April 2025 7:16 AM IST
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది.
By అంజి Published on 25 April 2025 8:01 AM IST
పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది,
By Medi Samrat Published on 24 April 2025 4:57 PM IST
ఉగ్రదాడి ఎఫెక్ట్..పాక్కు వ్యతిరేకంగా భారత్ సంచలన నిర్ణయాలు
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By Knakam Karthik Published on 24 April 2025 6:59 AM IST
రూ.1000కే మినీ ఏసీ.. ఎక్కడో తెలుసా?
ముంబైకి చెందిన ఓ షాప్ యాజమాని రూ.వెయ్యికే మినీ ఏసీలను విక్రయిస్తున్నాడు. చిన్న సైజ్లో ఉన్న ఈ ఏసీ చాలా తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కొనుగోలు...
By అంజి Published on 21 April 2025 8:29 AM IST
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 9:30 PM IST