You Searched For "India"
వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలి : అమిత్ షా
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు.
By Medi Samrat Published on 5 April 2025 9:20 PM IST
ఇది భారత్పై ప్రతీకారం తీర్చుకునే సమయం: అమెరికా
భారత్, కెనడా, జపాన్ తదితర దేశాలపై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని వైట్హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ వెల్లడించారు.
By అంజి Published on 1 April 2025 10:44 AM IST
దేశ వ్యాప్తంగా ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు
ముస్లిం సమాజంలో శాంతి, సోదరభావ దినోత్సవాన్ని సూచిస్తూ ఈద్-ఉల్-ఫితర్ 2025 ను నేడు భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
By అంజి Published on 31 March 2025 10:37 AM IST
అమరావతిలో భారత్లోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించే ప్రణాళికలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడు, విజయవాడ...
By అంజి Published on 22 March 2025 10:33 AM IST
త్వరలో భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు.
By అంజి Published on 12 March 2025 10:30 AM IST
టీమిండియా గెలిచిందని బాణసంచా పేల్చాడని.. కత్తితో పొడిచి చంపారు
ఇండోర్లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న వ్యక్తిని పటాకులు పేలుస్తుండగా కొందరు కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 11 March 2025 9:25 AM IST
మసీదు సమీపంలో టీమిండియా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ.. వాహనాలకు నిప్పు, రాళ్ళు విసిరిన దుండగులు
మధ్యప్రదేశ్లోని మోవ్లోని జామా మసీదు సమీపంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి.
By అంజి Published on 10 March 2025 9:34 AM IST
Champions Trophy: ఫైనల్, రిజర్వ్ డే రూల్స్.. వర్షం కురిస్తే ఎవరు గెలుస్తారంటే?
నేడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా, మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ తలపడనున్నాయి.
By అంజి Published on 9 March 2025 9:15 AM IST
గిగ్ వర్కర్లకు కేంద్రం కీలక సూచన
గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ ఈ -శ్రమ్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
By అంజి Published on 9 March 2025 8:46 AM IST
ప్రజలకు శుభవార్త.. త్వరలో 25,000 కొత్త అందుబాటు ధరల వైద్య దుకాణాలు
మార్చి 31, 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 8 March 2025 6:59 AM IST
భారత్లో 2050 నాటికి 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చు: లాన్సెట్ స్టడీ
2050 సంవత్సరం నాటికి భారతదేశంలోని జనాభాలో 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చని విశ్లేషణ సంస్థ 'ది లాన్సెట్ జర్నల్' అంచనా వేసింది.
By Knakam Karthik Published on 4 March 2025 5:09 PM IST
బ్రేకింగ్ : భారత్లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!
భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు.
By Medi Samrat Published on 28 Feb 2025 7:39 PM IST