You Searched For "India"
భారత్లో 2050 నాటికి 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చు: లాన్సెట్ స్టడీ
2050 సంవత్సరం నాటికి భారతదేశంలోని జనాభాలో 44 కోట్లకు పైగా ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు ఉండవచ్చని విశ్లేషణ సంస్థ 'ది లాన్సెట్ జర్నల్' అంచనా వేసింది.
By Knakam Karthik Published on 4 March 2025 5:09 PM IST
బ్రేకింగ్ : భారత్లో రంజాన్ నెల మొదలయ్యేది అప్పుడే..!
భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు.
By Medi Samrat Published on 28 Feb 2025 7:39 PM IST
‘ఆర్ట్ ఫర్ హోప్ - సీజన్ 4’ను ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (HMIL) యొక్క సీఎస్ఆర్ విభాగం అయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (HMIF), దాని ప్రధాన కళా కార్యక్రమం - 'ఆర్ట్ ఫర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Feb 2025 4:00 PM IST
నేపాల్లో భారీ భూకంపం.. భారత్లో ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్ను 6.1 తీవ్రతతో భూకంపం తాకింది. దీంతో బీహార్, సిలిగురి, భారతదేశంలోని ఇతర పొరుగు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 28 Feb 2025 8:23 AM IST
'రొమ్ము క్యాన్సర్ కేసుల్లో.. అగ్రస్థానంలో హైదరాబాద్'.. కలవరపెడుతున్న నివేదిక
జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ (PBCR) నివేదిక (2014–2016).. హైదరాబాద్లో ఆందోళనకరమైన క్యాన్సర్ ధోరణులను వెల్లడించింది.
By అంజి Published on 5 Feb 2025 11:29 AM IST
'నా టార్గెట్ అదే'.. క్రికెటర్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు
అండర్ - 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ ప్లేయర్ త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు.
By అంజి Published on 4 Feb 2025 10:57 AM IST
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద.. 97 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్...
By Knakam Karthik Published on 3 Feb 2025 7:01 AM IST
మానస సరోవర్ యాత్ర.. భారత్ - చైనా కీలక నిర్ణయం
ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే లక్ష్యంతో, 2020 నుండి ఆగిపోయిన కైలాష్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని భారతదేశం - చైనా...
By అంజి Published on 28 Jan 2025 8:05 AM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
ముంబై దాడులు: రాణా అప్పగింతకు యూఎస్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
2008 ముంబై దాడుల కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది.
By అంజి Published on 25 Jan 2025 10:48 AM IST
త్వరలో 48 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 48 వేల గ్రామీణ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్...
By అంజి Published on 24 Jan 2025 6:42 AM IST
భారత్లో సామ్సంగ్ హెల్త్ యాప్లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్ను ప్రవేశపెట్టిన సామ్సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయపడటానికి సామ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Jan 2025 4:15 PM IST