You Searched For "Hyderabad"
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్
ఫార్ములా ఇ రేసింగ్ అక్రమాల కేసుకు సంబంధించి మే 28న విచారణకు హాజరు కావాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ...
By అంజి Published on 27 May 2025 7:16 AM IST
Hyderabad: బార్లో గొడవ.. బీరు బాటిల్ దాడిలో వ్యక్తి మృతి
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఓ బార్లో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే బీరు బాటిల్తో దాడి చేయడంతో ఒకరు మరణించారు.
By అంజి Published on 26 May 2025 3:12 PM IST
Hyderabad: రాత్రి పబ్బులో పార్టీ.. తెల్లారేసరికి యువకుడు మృతి
ఓ యువకుడు తన స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేశాడు... ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆ యువకుడు మృతి చెంది కనిపించాడు.
By అంజి Published on 26 May 2025 11:56 AM IST
Hyderabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి, మరో ముగ్గురికి గాయాలు
శంషాబాద్ సమీపంలోని బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
By అంజి Published on 25 May 2025 9:42 AM IST
“జో చాహే మ్యాంగో ” ఉత్సవంను తీసుకువచ్చిన ఇనార్బిట్ మాల్ సైబరాబాద్
ఈ వేసవి సీజన్ కోసం , ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ మామిడి ప్రియుల స్వర్గధామంగా మారుతోంది!
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 May 2025 5:45 PM IST
Hyderabad: 5,301 అగ్ని ప్రమాదాలు.. 40 మరణాలు.. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
17 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తర్వాత, హైదరాబాద్లోని అధికారులు నగరం అంతటా అగ్నిమాపక భద్రత, అత్యవసర ప్రతిస్పందన...
By అంజి Published on 24 May 2025 12:09 PM IST
PM e-Drive: హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు
హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
By అంజి Published on 24 May 2025 10:47 AM IST
Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST
హైదరాబాద్లో తొలి కోవిడ్ కేసు నమోదు.. కోలుకున్న రోగి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 May 2025 6:52 AM IST
సంధ్య థియేటర్ ఘటన..హైదరాబాద్ సీపీకి NHRC నోటీసులు
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 23 May 2025 4:17 PM IST
ఆంధ్రా మాజీ క్రికెటర్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నటించి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుండి డబ్బు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్...
By అంజి Published on 23 May 2025 1:18 PM IST
అవి కేటాయించినందుకు కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి పొన్నం
హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రకటించిన కేంద్రమంత్రి కుమార స్వామికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
By Knakam Karthik Published on 23 May 2025 12:21 PM IST