You Searched For "Hyderabad news"
10 వేల మందితో మహాబతుకమ్మ..దద్దరిల్లనున్న సరూర్నగర్ స్టేడియం
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 11:10 AM IST
హైదరాబాద్ వాసులకు శుభవార్త..రూ.5కే బ్రేక్ఫాస్ట్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది
By Knakam Karthik Published on 29 Sept 2025 10:39 AM IST
Video: జ్వరంతో బాధపడుతోన్న డిప్యూటీ సీఎం పవన్కు సీఎం చంద్రబాబు పరామర్శ
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 6:20 PM IST
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం: కేటీఆర్
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:03 PM IST
భారీ వర్షాలు, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్న ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఐటీ కంపెనీలకు సిటీ పోలీసులు కీలక రిక్వెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:07 AM IST
సామాజికవర్గం కాదు, గెలిచే వారికే సీటు..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 25 Sept 2025 12:17 PM IST
ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 24 Sept 2025 1:59 PM IST
అగ్రికల్చర్ విద్యార్థులకు టెక్నికల్ విద్య అందించే దిశగా సర్కార్ కసరత్తు
మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారుల కీలక సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:47 PM IST
కేఏ పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు..పంజాగుట్ట పీఎస్లో కేసు
లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది
By Knakam Karthik Published on 21 Sept 2025 6:18 PM IST
వారు చనిపోవడానికి కారణం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST
సనత్నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్లైన్
సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST











