You Searched For "Farmers"
'తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్ సర్కార్కు హైకోర్టు ప్రశ్న
కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన' అమలు చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని కోరింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Oct 2023 10:13 AM IST
మహారాష్ట్ర: మరఠ్వాడా ప్రాంతంలో 685 మంది రైతుల ఆత్మహత్య
మహారాష్ట్రలోని మరఠ్వాడాలో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 685 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక నివేదిక చెబుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Sept 2023 7:30 PM IST
'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 'రైతుబంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతన్నకు రుణం అందించి ఆర్థికంగా తోడ్పాటును...
By అంజి Published on 18 Aug 2023 12:28 PM IST
Telangana: 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ
తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు 9 లక్షలకు పైగా రైతుల లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది.
By అంజి Published on 15 Aug 2023 6:24 AM IST
Telangana: రైతులకు గుడ్న్యూస్.. నేటి నుంచే రుణమాఫీ పునఃప్రారంభం
తెలంగాణ రైతుల రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
By అంజి Published on 3 Aug 2023 6:38 AM IST
రైతులతో కలిసి పొలంలో నాట్లు వేసిన రాహుల్గాంధీ
హర్యానాలోని సోనిపట్లో రాహుల్గాంధీ ఓ రైతు పొలంలో నాట్లు వేశారు.
By Srikanth Gundamalla Published on 8 July 2023 12:15 PM IST
రైతుల అకౌంట్లోకి డబ్బుల జమ.. ఎప్పుడంటే?
పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా pmkisan.gov.in లో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది.
By అంజి Published on 20 Jun 2023 7:45 AM IST
రైతుబంధు పథకాలతో.. తెలంగాణలో స్వర్ణయుగానికి నాంది
వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన
By అంజి Published on 3 Jun 2023 11:16 AM IST
రైతుబంధుకు ఐదేళ్లు.. 70 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు అందజేత
వ్యవసాయ రంగంలో ప్రారంభించిన వినూత్న పథకం రైతు బంధు తెలంగాణలో ప్రారంభించి బుధవారం నాటికి 5 సంవత్సరాలు పూర్తి
By అంజి Published on 11 May 2023 3:15 PM IST
సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్.. మే నెలలో రైతులకు వైఎస్ఆర్ భరోసా
మే నెలలో రైతులకు వైఎస్ఆర్ భరోసా విడత విడుదలయ్యేలా చూడాలని, వీలైనంత త్వరగా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం
By అంజి Published on 25 April 2023 9:00 AM IST
Agriculture: అరటి చెట్ల వ్యర్థాలతో భారీగా సంపాదించొచ్చు.!
దేశంలోని అనేక రాష్ట్రాల్లో అరటి సాగుతో రైతులు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే అరటి పండుతో పాటు దాని చెట్టు
By అంజి Published on 7 April 2023 3:00 PM IST
CM KCR : రైతులకు సీఎం కేసీఆర్ భరోసా.. ఎకరాకు రూ.10వేలు పరిహారం
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 2:46 PM IST