You Searched For "Enforcement directorate"
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 9 March 2026 2:31 PM IST
రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్, నెలకు వంద కోట్ల ముడుపులు..లోకేష్ సంచలన ఆరోపణలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 7:30 PM IST
హైదరాబాద్లో గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల కేసులో కీలక పరిణామం
గ్యాంగ్స్టర్ నయీం కేసులో హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు
By Knakam Karthik Published on 28 Jan 2026 9:10 PM IST
శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది
By Knakam Karthik Published on 20 Jan 2026 11:27 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డికి సమన్లు...
By అంజి Published on 17 Jan 2026 11:38 AM IST
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
మెడికల్ కాలేజీ లంచం కేసు.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించిన లంచం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,...
By అంజి Published on 27 Nov 2025 2:58 PM IST
హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నౌహెరా షేక్కు ఈడీ షాక్
హీరా గ్రూప్ అధినేత్రి నౌహెరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది.
By Knakam Karthik Published on 21 Nov 2025 8:35 PM IST
నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ మోసం..రూ.8.46 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
నకిలీ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, డబ్బు సంపాదించే మొబైల్ అప్లికేషన్లతో సైబర్ మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్లోని..
By అంజి Published on 21 Nov 2025 9:20 AM IST
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 11:14 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST











