You Searched For "Enforcement directorate"
Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 11:14 AM IST
రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ
రూ.17,000 కోట్ల రుణ మోసం కేసులో అనిల్ అంబానీ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 10:39 AM IST
రూ.17 వేల కోట్ల రుణం మోసం..అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
రుణం మోసం కేసులో రిలయన్స్ గ్రూప్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:14 AM IST
ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లంఘన..'మింత్రా'పై ఈడీ కేసు
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది.
By Knakam Karthik Published on 23 July 2025 4:24 PM IST
బెట్టింగ్ యాప్ కేసుల్లో గూగుల్, మెటాకు ED నోటీసులు
టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 19 July 2025 10:06 AM IST
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.
By Knakam Karthik Published on 10 July 2025 7:58 AM IST
బ్యాంకు మోసం కేసు.. ఈడీ విచారణకు సినీ నిర్మాత అల్లు అరవింద్
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మరియు రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) కు సంబంధించిన రూ.101.4 కోట్ల బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తెలుగు సినీ...
By అంజి Published on 5 July 2025 8:43 AM IST
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్న్యూస్..సంస్థ ఆస్తుల పంపిణీకి ప్రక్రియ పూర్తి
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 611 కోట్ల ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది
By Knakam Karthik Published on 13 Jun 2025 5:15 PM IST
హీరో మహేష్బాబుకు ఈడీ నోటీసులు
హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు...
By అంజి Published on 22 April 2025 9:04 AM IST
Hyderabad: సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్లో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏప్రిల్ 16న హైదరాబాద్లోని సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్పై దాడులు చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 April 2025 9:48 AM IST
హైదరాబాద్లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్, సిసోడియాలను విచారించేందుకు ఈడీకి అనుమతి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి...
By అంజి Published on 15 Jan 2025 11:09 AM IST