You Searched For "election commission"
ఏపీలో హింసాత్మక ఘటనల ఎఫెక్ట్.. బాటిళ్లలో పెట్రోల్కు నో!
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 May 2024 7:12 PM IST
AP: ఈ-ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా
ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఆఫీసుల్లో.. ఈ-ఆఫీస్ సాఫ్ట్వేర్ను అప్ గ్రేడ్ చేసేందుకు ఎన్ఐసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By అంజి Published on 17 May 2024 7:37 PM IST
'రేపు ఢిల్లీకి రండి'.. ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు
పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
By అంజి Published on 15 May 2024 4:34 PM IST
కేటీఆర్, ఈటల కోడ్ ఉల్లంఘించారని.. ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు
కేటీఆర్, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత జీ నిరంజన్ భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు...
By అంజి Published on 13 May 2024 4:17 PM IST
Warangal: ప్రధాని మోదీ ఎన్నికల కార్యకలాపాల్లో పిల్లలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 9 May 2024 8:23 PM IST
Telangana: రైతుబంధు డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలింది. రైతు భరోసా (బంధు) డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు విధించింది.
By అంజి Published on 7 May 2024 5:05 PM IST
ఏపీ కొత్త డీజీపీ ఎవరంటే?
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది
By Medi Samrat Published on 6 May 2024 3:52 PM IST
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ.. మరో వారం రోజుల్లో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 5 May 2024 8:14 PM IST
పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో ఎన్నికలు 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది.
By Medi Samrat Published on 2 May 2024 8:59 AM IST
Big Breaking: కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
By అంజి Published on 1 May 2024 7:04 PM IST
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 10:15 AM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. ఈసీ చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీఐ గురువారం విచారణ చేపట్టింది.
By అంజి Published on 25 April 2024 2:00 PM IST