You Searched For "Crimen News"
స్టూడియోలో బందీలుగా ఉన్న 20 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
ముంబైలోని ఓ స్టూడియోలో 15 నుంచి 20 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.
By Medi Samrat Published on 30 Oct 2025 5:12 PM IST
చెరువులో పడి వృద్ధురాలు, ఆమె మనవరాలు మృతి
హైదరాబాద్లోని పీరం చెరువు వద్ద బట్టలు ఉతకడానికి నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక మహిళ, ఆమె మనవరాలు నీటిలో మునిగి చనిపోయారు.
By Medi Samrat Published on 21 Oct 2025 7:49 PM IST
మొదటి భర్తను చావబాదిన భార్య కుటుంబ సభ్యులు.. కారణమేమిటంటే..?
హర్యానాలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళుతుండగా 25 ఏళ్ల వ్యక్తిని ఆపి, అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:00 PM IST
కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి
కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది.
By Medi Samrat Published on 3 Oct 2025 5:43 PM IST
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:50 PM IST
తల్లిని రాడ్తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
పోలీసులు ఫోన్ చేసి.. మీ కోడలి దహన సంస్కారాలు చేయొద్దని చెప్పినా కూడా వినలేదు..!
రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో పిల్లలను కనలేదనే కారణంతో వివాహితను ఆమె అత్తమామలు హత్య చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 4:03 PM IST
పట్టపగలు ఎస్బీఐ సిబ్బందిని కట్టేసి భారీ చోరీ.. నగదు, బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై దుండగులు దాడి చేశారు. దుండగుల చేతిలో పిస్టల్స్, కత్తులు ఉన్నాయి.
By Medi Samrat Published on 17 Sept 2025 2:30 PM IST
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:00 PM IST
జైలులో స్కెచ్ వేశారు.. విడుదలయ్యాక ప్లాన్ అమలుచేస్తూ పడ్డుబడ్డారు.!
3 కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT), ఎల్.బి.నగర్ జోన్, హయత్ నగర్ అటవీ శ్రేణి...
By Medi Samrat Published on 25 Jun 2025 9:18 PM IST
24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన 'కీచక' టీచర్
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు...
By Medi Samrat Published on 23 Jun 2025 4:24 PM IST











