You Searched For "Crimen News"
విజయవాడ నడిరోడ్డుపై సరస్వతి దారుణ హత్య
విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచి చంపాడు
By Medi Samrat Published on 13 Nov 2025 5:28 PM IST
Accident : మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
రాజస్థాన్లోని జైపూర్లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 3 Nov 2025 4:44 PM IST
కలుద్దామని పిలిచాడు.. ఆపై స్నేహితుడితో కలిసి ప్రియురాలిపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ నగర్లో దారుణం చటుచేసుకుంది.
By Medi Samrat Published on 2 Nov 2025 11:52 AM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో తెలుగు వాళ్ళు
ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 Oct 2025 7:11 PM IST
స్టూడియోలో బందీలుగా ఉన్న 20 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
ముంబైలోని ఓ స్టూడియోలో 15 నుంచి 20 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.
By Medi Samrat Published on 30 Oct 2025 5:12 PM IST
చెరువులో పడి వృద్ధురాలు, ఆమె మనవరాలు మృతి
హైదరాబాద్లోని పీరం చెరువు వద్ద బట్టలు ఉతకడానికి నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక మహిళ, ఆమె మనవరాలు నీటిలో మునిగి చనిపోయారు.
By Medi Samrat Published on 21 Oct 2025 7:49 PM IST
మొదటి భర్తను చావబాదిన భార్య కుటుంబ సభ్యులు.. కారణమేమిటంటే..?
హర్యానాలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళుతుండగా 25 ఏళ్ల వ్యక్తిని ఆపి, అతని భార్య కుటుంబ సభ్యులు కొట్టారు.
By Medi Samrat Published on 3 Oct 2025 8:00 PM IST
కుమార్తెను హత్య చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న తల్లి
కర్ణాటకలోని శివమొగ్గలో 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాద వార్త వెలువడింది.
By Medi Samrat Published on 3 Oct 2025 5:43 PM IST
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:50 PM IST
తల్లిని రాడ్తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
పోలీసులు ఫోన్ చేసి.. మీ కోడలి దహన సంస్కారాలు చేయొద్దని చెప్పినా కూడా వినలేదు..!
రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో పిల్లలను కనలేదనే కారణంతో వివాహితను ఆమె అత్తమామలు హత్య చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 4:03 PM IST











