You Searched For "compensation"
కుక్క దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
By Medi Samrat Published on 7 April 2025 6:22 PM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST
SLBC Tunnel: గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర...
By అంజి Published on 10 March 2025 7:55 AM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వండి.. ఇండిగో ఎయిర్లైన్స్కు కన్స్యూమర్ ఫోరం షాక్..!
చండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న 70 ఏళ్ల సునీల్ జంద్, ఆయన భార్య 67 ఏళ్ల వీణా కుమారిలకు ఎయిర్పోర్టులో వీల్చైర్ ఇవ్వనందుకు ఇండియో...
By Medi Samrat Published on 7 Nov 2024 2:49 PM IST
ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన
ఏపీ రైతులు పంటల బీమా పరిహారం పొందలంటే బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
By అంజి Published on 25 Oct 2024 10:33 AM IST
Andhrapradesh: వరద బాధితులకు నేడు పరిహారం చెల్లింపు
వరద బాధితులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.
By అంజి Published on 25 Sept 2024 7:29 AM IST
వరద బాధితులకు పరిహారం.. చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు
వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో...
By అంజి Published on 24 Sept 2024 7:00 AM IST
ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు.
By అంజి Published on 12 Sept 2024 5:30 PM IST
Vijayawada: వరదల్లో మునిగిన 1.51 లక్షల వాహనాలు.. బీమా చలామణిలో ఉంటేనే పరిహారం
విజయవాడలో వరదల కారణంగా సుమారు 1,51,729 వాహనాలు దెబ్బతిన్నాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
By అంజి Published on 11 Sept 2024 11:30 AM IST
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM IST