You Searched For "compensation"
మరణించిన న్యాయవాదుల కుటుంబాల కోసం రూ.46 కోట్లు విడుదల
రాష్ట్రంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం రూ. 46 కోట్లు మొత్తాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు...
By Medi Samrat Published on 8 Nov 2025 9:00 PM IST
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
'రైతులకు ఎకరానికి రూ.10 వేలు.. ఇళ్లు నష్టపోయినవారికి రూ.15 వేలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 1 Nov 2025 6:30 AM IST
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.
By అంజి Published on 31 Oct 2025 6:52 AM IST
టీవీకే ర్యాలీ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం.. విచారణకు సీఎం ఆదేశం
రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27, 2025) తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు...
By అంజి Published on 28 Sept 2025 7:01 AM IST
నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం
నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 18 Sept 2025 2:48 PM IST
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన
పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది.
By అంజి Published on 2 July 2025 2:03 PM IST
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర ఆర్థిక సాయం అందజేస్తామని ఎయిర్ ఇండియా శనివారం ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Jun 2025 8:36 PM IST
Hyderabad: ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ.. నిర్వాసితులకు రూ.212 కోట్ల పరిహారం పంపిణీ
ఓల్డ్ సిటీలో మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా, 205 ఆస్తులకు రూ. 212 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్...
By అంజి Published on 13 April 2025 3:56 PM IST
కుక్క దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
By Medi Samrat Published on 7 April 2025 6:22 PM IST
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 27 March 2025 3:04 PM IST











